MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • వ్యాక్సిన్ నిర్ణయాలు : కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు..

వ్యాక్సిన్ నిర్ణయాలు : కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు..

సుప్రీంకోర్టు కేంద్రానికి మరోసారి మొట్టికాయలు వేసింది.  కోవిడ్ టీకా విధానం గురించి పలు కఠినమైన ప్రశ్నలు సంధించింది. టీకా డ్రైవ్‌ లోని అనేక లోపాలను ప్రస్తావిస్తూ.. ధరల్లో అవకతవకలు, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్ నిల్వలు.. గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అందకపోవడం మీద విమర్శలు గుప్పించింది. 

3 Min read
Author : Bukka Sumabala
Published : May 31 2021, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>సుప్రీంకోర్టు కేంద్రానికి మరోసారి మొట్టికాయలు వేసింది. &nbsp;కోవిడ్ టీకా విధానం గురించి పలు కఠినమైన ప్రశ్నలు సంధించింది. టీకా డ్రైవ్‌ లోని అనేక లోపాలను ప్రస్తావిస్తూ.. ధరల్లో అవకతవకలు, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్ నిల్వలు.. గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అందకపోవడం మీద విమర్శలు గుప్పించింది.&nbsp;</p>

<p>సుప్రీంకోర్టు కేంద్రానికి మరోసారి మొట్టికాయలు వేసింది. &nbsp;కోవిడ్ టీకా విధానం గురించి పలు కఠినమైన ప్రశ్నలు సంధించింది. టీకా డ్రైవ్‌ లోని అనేక లోపాలను ప్రస్తావిస్తూ.. ధరల్లో అవకతవకలు, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్ నిల్వలు.. గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అందకపోవడం మీద విమర్శలు గుప్పించింది.&nbsp;</p>

సుప్రీంకోర్టు కేంద్రానికి మరోసారి మొట్టికాయలు వేసింది.  కోవిడ్ టీకా విధానం గురించి పలు కఠినమైన ప్రశ్నలు సంధించింది. టీకా డ్రైవ్‌ లోని అనేక లోపాలను ప్రస్తావిస్తూ.. ధరల్లో అవకతవకలు, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్ నిల్వలు.. గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అందకపోవడం మీద విమర్శలు గుప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p>2021 చివరి నాటికి దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది, దీనికి వివిధ వయసుల వారికి వ్యాక్సిన్ సరఫరాలో వ్యత్యాసంతో సహా రోడ్‌బ్లాక్‌లను హైలైట్ చేసింది.</p><p>ఈ సమస్యలపై స్పందించడానికి కేంద్రానికి రెండు వారాల సమయం ఇవ్వబడింది.</p>

<p>2021 చివరి నాటికి దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది, దీనికి వివిధ వయసుల వారికి వ్యాక్సిన్ సరఫరాలో వ్యత్యాసంతో సహా రోడ్‌బ్లాక్‌లను హైలైట్ చేసింది.</p><p>ఈ సమస్యలపై స్పందించడానికి కేంద్రానికి రెండు వారాల సమయం ఇవ్వబడింది.</p>

2021 చివరి నాటికి దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది, దీనికి వివిధ వయసుల వారికి వ్యాక్సిన్ సరఫరాలో వ్యత్యాసంతో సహా రోడ్‌బ్లాక్‌లను హైలైట్ చేసింది.

ఈ సమస్యలపై స్పందించడానికి కేంద్రానికి రెండు వారాల సమయం ఇవ్వబడింది.

38
<p>"45 యేళ్ల వయసు పై బడిన వారికి కేంద్రం టీకాలు వేస్తోంది. కాని 18-44 వయసు వారికి టీకాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. తయారీదారులనుంచి 50 శాతం డోసులు రాష్ట్రాలకు లభిస్తాయి. ధర కేంద్రం నిర్ణయిస్తుంది. మిగిలినవి ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వబడతాయి. దీనికి బేసిస్ ఏంటి?" కోర్టు ప్రశ్నించింది.&nbsp;</p><p>"మీ వాదన ప్రకారం 45 యేళ్లు పైబడిన వారిలో మరణాలు అధికంగా ఉన్నాయనేది వాస్తవమే.. అయితే సెకండ్ వేవ్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది, అవుతుంది కాలేదు 18-44 యేళ్ల వయసు వారే. టీకాలివ్వడం మరణాలను తగ్గించడమే అయితే కేంద్రం ఎందుకు వీరికి ఇవ్వలేకపోతోంది?’ అని జస్టిస్ డివై చంద్రచూడ్, ఎల్ఎన్ రావు, ఎస్ రవీంద్ర భట్ లలో కూడిన త్రిసభ్య &nbsp;ధర్మాసనం అడిగింది.</p><p>గత వారం డేటా ప్రకారం మే 1-24 మధ్య దాదాపు 50 శాతం కోవిడ్ కేసులు 18-40 మధ్య వయసు వారివే, &nbsp;మే 1-7 మధ్య 49.70 శాతం నుండి మే 22-24 మధ్య 47.84 శాతం. అంతేకాదు వ్యాక్సిన్ల కోసం కేంద్రం కంటే రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని కోర్టు అడిగింది.</p>

<p>"45 యేళ్ల వయసు పై బడిన వారికి కేంద్రం టీకాలు వేస్తోంది. కాని 18-44 వయసు వారికి టీకాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. తయారీదారులనుంచి 50 శాతం డోసులు రాష్ట్రాలకు లభిస్తాయి. ధర కేంద్రం నిర్ణయిస్తుంది. మిగిలినవి ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వబడతాయి. దీనికి బేసిస్ ఏంటి?" కోర్టు ప్రశ్నించింది.&nbsp;</p><p>"మీ వాదన ప్రకారం 45 యేళ్లు పైబడిన వారిలో మరణాలు అధికంగా ఉన్నాయనేది వాస్తవమే.. అయితే సెకండ్ వేవ్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది, అవుతుంది కాలేదు 18-44 యేళ్ల వయసు వారే. టీకాలివ్వడం మరణాలను తగ్గించడమే అయితే కేంద్రం ఎందుకు వీరికి ఇవ్వలేకపోతోంది?’ అని జస్టిస్ డివై చంద్రచూడ్, ఎల్ఎన్ రావు, ఎస్ రవీంద్ర భట్ లలో కూడిన త్రిసభ్య &nbsp;ధర్మాసనం అడిగింది.</p><p>గత వారం డేటా ప్రకారం మే 1-24 మధ్య దాదాపు 50 శాతం కోవిడ్ కేసులు 18-40 మధ్య వయసు వారివే, &nbsp;మే 1-7 మధ్య 49.70 శాతం నుండి మే 22-24 మధ్య 47.84 శాతం. అంతేకాదు వ్యాక్సిన్ల కోసం కేంద్రం కంటే రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని కోర్టు అడిగింది.</p>

"45 యేళ్ల వయసు పై బడిన వారికి కేంద్రం టీకాలు వేస్తోంది. కాని 18-44 వయసు వారికి టీకాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. తయారీదారులనుంచి 50 శాతం డోసులు రాష్ట్రాలకు లభిస్తాయి. ధర కేంద్రం నిర్ణయిస్తుంది. మిగిలినవి ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వబడతాయి. దీనికి బేసిస్ ఏంటి?" కోర్టు ప్రశ్నించింది. 

"మీ వాదన ప్రకారం 45 యేళ్లు పైబడిన వారిలో మరణాలు అధికంగా ఉన్నాయనేది వాస్తవమే.. అయితే సెకండ్ వేవ్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది, అవుతుంది కాలేదు 18-44 యేళ్ల వయసు వారే. టీకాలివ్వడం మరణాలను తగ్గించడమే అయితే కేంద్రం ఎందుకు వీరికి ఇవ్వలేకపోతోంది?’ అని జస్టిస్ డివై చంద్రచూడ్, ఎల్ఎన్ రావు, ఎస్ రవీంద్ర భట్ లలో కూడిన త్రిసభ్య  ధర్మాసనం అడిగింది.

గత వారం డేటా ప్రకారం మే 1-24 మధ్య దాదాపు 50 శాతం కోవిడ్ కేసులు 18-40 మధ్య వయసు వారివే,  మే 1-7 మధ్య 49.70 శాతం నుండి మే 22-24 మధ్య 47.84 శాతం. అంతేకాదు వ్యాక్సిన్ల కోసం కేంద్రం కంటే రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని కోర్టు అడిగింది.

48
<p>"వ్యాక్సిన్ల ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం దానిని తయారీదారులకు ఎందుకు వదిలివేసింది? దేశం మొత్తానికి ఒకే ధర ఉండేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలి" అని కోర్టు "ధర నిర్ణయించే అధికారాలను" ఎత్తి చూపింది.</p><p>మే 1 నుండి అమల్లోకి వచ్చిన కేంద్రం కొత్త "సరళీకృత" విధానం ప్రకారం, రాష్ట్రాలు తమకు అవసరమైన టీకాల్లో 50 శాతం తయారీదారుల నుండి కొనుగోలు చేయవచ్చు, అయితే ఇది కేంద్రం నిర్ణయించిన ధరలకంటే అధికధరలకు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇంకా ఎక్కువ ధరలు చెల్లించాలి.</p>

<p>"వ్యాక్సిన్ల ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం దానిని తయారీదారులకు ఎందుకు వదిలివేసింది? దేశం మొత్తానికి ఒకే ధర ఉండేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలి" అని కోర్టు "ధర నిర్ణయించే అధికారాలను" ఎత్తి చూపింది.</p><p>మే 1 నుండి అమల్లోకి వచ్చిన కేంద్రం కొత్త "సరళీకృత" విధానం ప్రకారం, రాష్ట్రాలు తమకు అవసరమైన టీకాల్లో 50 శాతం తయారీదారుల నుండి కొనుగోలు చేయవచ్చు, అయితే ఇది కేంద్రం నిర్ణయించిన ధరలకంటే అధికధరలకు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇంకా ఎక్కువ ధరలు చెల్లించాలి.</p>

"వ్యాక్సిన్ల ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం దానిని తయారీదారులకు ఎందుకు వదిలివేసింది? దేశం మొత్తానికి ఒకే ధర ఉండేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలి" అని కోర్టు "ధర నిర్ణయించే అధికారాలను" ఎత్తి చూపింది.

మే 1 నుండి అమల్లోకి వచ్చిన కేంద్రం కొత్త "సరళీకృత" విధానం ప్రకారం, రాష్ట్రాలు తమకు అవసరమైన టీకాల్లో 50 శాతం తయారీదారుల నుండి కొనుగోలు చేయవచ్చు, అయితే ఇది కేంద్రం నిర్ణయించిన ధరలకంటే అధికధరలకు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇంకా ఎక్కువ ధరలు చెల్లించాలి.

58
<p>ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిమీద విరుచుకుపడింది. "వ్యాక్సిన్ లాభదాయకత" అంటూ కేంద్రంపై ఆరోపణలు గుప్పించింది. &nbsp;"ఒకే దేశం, ఒకే ధర" అనే నినాదాన్ని తెరమీదికి తెస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.&nbsp;</p><p>తయారీదారులు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ చివరికి ధరలను తగ్గించాయి, కాని అవి ఇప్పటికీ కేంద్రం చెల్లిస్తున్న ఒక్కడోసుకు ₹ 150 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ అవకతవక ధరల మీద రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి, వారు ఇప్పటికే మహమ్మారి వల్ల ఆర్థిక ప్రభావంతో బాధపడుతున్నారు.</p><p>ఢిల్లీతో పాటు కొన్ని రాస్ట్రాలు గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చాయి కదా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాదు కేంద్రం నుంచి వ్యాక్సిన్ల పరిమిత సరఫరా, ముఖ్యంగా 18-44 వయస్సు వారికి ఇచ్చే డోసుల పరిమితిని తగ్గించడం గురించి ప్రశ్నించింది.</p>

<p>ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిమీద విరుచుకుపడింది. "వ్యాక్సిన్ లాభదాయకత" అంటూ కేంద్రంపై ఆరోపణలు గుప్పించింది. &nbsp;"ఒకే దేశం, ఒకే ధర" అనే నినాదాన్ని తెరమీదికి తెస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.&nbsp;</p><p>తయారీదారులు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ చివరికి ధరలను తగ్గించాయి, కాని అవి ఇప్పటికీ కేంద్రం చెల్లిస్తున్న ఒక్కడోసుకు ₹ 150 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ అవకతవక ధరల మీద రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి, వారు ఇప్పటికే మహమ్మారి వల్ల ఆర్థిక ప్రభావంతో బాధపడుతున్నారు.</p><p>ఢిల్లీతో పాటు కొన్ని రాస్ట్రాలు గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చాయి కదా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాదు కేంద్రం నుంచి వ్యాక్సిన్ల పరిమిత సరఫరా, ముఖ్యంగా 18-44 వయస్సు వారికి ఇచ్చే డోసుల పరిమితిని తగ్గించడం గురించి ప్రశ్నించింది.</p>

ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిమీద విరుచుకుపడింది. "వ్యాక్సిన్ లాభదాయకత" అంటూ కేంద్రంపై ఆరోపణలు గుప్పించింది.  "ఒకే దేశం, ఒకే ధర" అనే నినాదాన్ని తెరమీదికి తెస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. 

తయారీదారులు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ చివరికి ధరలను తగ్గించాయి, కాని అవి ఇప్పటికీ కేంద్రం చెల్లిస్తున్న ఒక్కడోసుకు ₹ 150 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ అవకతవక ధరల మీద రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి, వారు ఇప్పటికే మహమ్మారి వల్ల ఆర్థిక ప్రభావంతో బాధపడుతున్నారు.

ఢిల్లీతో పాటు కొన్ని రాస్ట్రాలు గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చాయి కదా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాదు కేంద్రం నుంచి వ్యాక్సిన్ల పరిమిత సరఫరా, ముఖ్యంగా 18-44 వయస్సు వారికి ఇచ్చే డోసుల పరిమితిని తగ్గించడం గురించి ప్రశ్నించింది.

68
<p>"దయచేసి ఈ సమస్యను గ్లోబల్ టెండర్ల తో ముడిపెట్టవద్దు. కొన్ని కార్పొరేషన్లు, రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చాయి. మేము అడిగే ప్రశ్న అకడమిక్" అని కేంద్రం తెలిపింది.</p><p>"ఇది అకాడెమిక్ కాదు. ముంబై స్పుత్నిక్ నుండి బిడ్లు అందుకుంది. మీరు దానిని వ్యక్తిగత రాష్ట్రాలకు వదిలివేస్తున్నారా ... లేదా కేంద్రం మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందా?" అంటూ సుప్రీంకోర్టు చురకవేసింది.</p><p>"విదేశాల నుండి వ్యాక్సిన్లు పొందడం రాష్ట్రాలకు ఆచరణాత్మకం కాదు. అది వాటిని ఇబ్బందుల్లో పడేస్తుంది" అని కోర్టు తెలిపింది. ఢిల్లీ, పంజాబ్ లు వ్యక్తిగత ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఫైజర్, మోడెర్నాను సంప్రదించాయి, కాని రెండూ తిరస్కరించబడ్డాయి.</p><p>&nbsp;</p>

<p>"దయచేసి ఈ సమస్యను గ్లోబల్ టెండర్ల తో ముడిపెట్టవద్దు. కొన్ని కార్పొరేషన్లు, రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చాయి. మేము అడిగే ప్రశ్న అకడమిక్" అని కేంద్రం తెలిపింది.</p><p>"ఇది అకాడెమిక్ కాదు. ముంబై స్పుత్నిక్ నుండి బిడ్లు అందుకుంది. మీరు దానిని వ్యక్తిగత రాష్ట్రాలకు వదిలివేస్తున్నారా ... లేదా కేంద్రం మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందా?" అంటూ సుప్రీంకోర్టు చురకవేసింది.</p><p>"విదేశాల నుండి వ్యాక్సిన్లు పొందడం రాష్ట్రాలకు ఆచరణాత్మకం కాదు. అది వాటిని ఇబ్బందుల్లో పడేస్తుంది" అని కోర్టు తెలిపింది. ఢిల్లీ, పంజాబ్ లు వ్యక్తిగత ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఫైజర్, మోడెర్నాను సంప్రదించాయి, కాని రెండూ తిరస్కరించబడ్డాయి.</p><p>&nbsp;</p>

"దయచేసి ఈ సమస్యను గ్లోబల్ టెండర్ల తో ముడిపెట్టవద్దు. కొన్ని కార్పొరేషన్లు, రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చాయి. మేము అడిగే ప్రశ్న అకడమిక్" అని కేంద్రం తెలిపింది.

"ఇది అకాడెమిక్ కాదు. ముంబై స్పుత్నిక్ నుండి బిడ్లు అందుకుంది. మీరు దానిని వ్యక్తిగత రాష్ట్రాలకు వదిలివేస్తున్నారా ... లేదా కేంద్రం మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందా?" అంటూ సుప్రీంకోర్టు చురకవేసింది.

"విదేశాల నుండి వ్యాక్సిన్లు పొందడం రాష్ట్రాలకు ఆచరణాత్మకం కాదు. అది వాటిని ఇబ్బందుల్లో పడేస్తుంది" అని కోర్టు తెలిపింది. ఢిల్లీ, పంజాబ్ లు వ్యక్తిగత ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఫైజర్, మోడెర్నాను సంప్రదించాయి, కాని రెండూ తిరస్కరించబడ్డాయి.

 

78
<p>"డిజిటల్ డివైడ్" పై కోర్టు కేంద్రాన్ని తప్పు పట్టింది. వ్యాక్సిన్ కోసం ప్రజలు కోవిన్లో నమోదు చేసుకోవాల్సి రావడం అనేది ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాలకు పెద్ద దెబ్బఅని గుర్తించాలని తెలిపింది.&nbsp;</p><p>"ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం డిజిటల్ డివైడ్‌లో నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? అని కోర్టు ప్రశ్నించింది.&nbsp;</p><p>ప్రతిస్పందనగా కేంద్రం: "గ్రామస్తులు కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అప్పుడు వారికి టీకాలు వేస్తారు" అని చెప్పుకొచ్చింది, దీంతో కోర్టు తన ప్రశ్నను పునరావృతం చేసింది: "ఇది నిజంగా ఆచరణాత్మకమైనదా?". ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వలస కార్మికులకు కూడా ఆ స్థాయిలో ఆచరణ అవకాశం లేదని సూచించింది. అంతేకాదు దీన్ని విమర్శించడానికో, కేంద్ర ఆలోచనను వెనక్కి లాగడానికో.. ఈ ప్రశ్నలు వేయడం లేదని కోర్టు నొక్కి చెప్పింది.</p><p>"మేము ప్రభుత్వానికి విధానాలు అమలు చేయాలంటే చెప్పడం లేదు. ఈ హియరింగ్ ఉద్దేశ్యం ఫోరమ్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న భిన్న స్వరాలను కేంద్రం దృష్టికి తెవడం, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది" అని కోర్టు తెలిపింది.</p>

<p>"డిజిటల్ డివైడ్" పై కోర్టు కేంద్రాన్ని తప్పు పట్టింది. వ్యాక్సిన్ కోసం ప్రజలు కోవిన్లో నమోదు చేసుకోవాల్సి రావడం అనేది ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాలకు పెద్ద దెబ్బఅని గుర్తించాలని తెలిపింది.&nbsp;</p><p>"ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం డిజిటల్ డివైడ్‌లో నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? అని కోర్టు ప్రశ్నించింది.&nbsp;</p><p>ప్రతిస్పందనగా కేంద్రం: "గ్రామస్తులు కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అప్పుడు వారికి టీకాలు వేస్తారు" అని చెప్పుకొచ్చింది, దీంతో కోర్టు తన ప్రశ్నను పునరావృతం చేసింది: "ఇది నిజంగా ఆచరణాత్మకమైనదా?". ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వలస కార్మికులకు కూడా ఆ స్థాయిలో ఆచరణ అవకాశం లేదని సూచించింది. అంతేకాదు దీన్ని విమర్శించడానికో, కేంద్ర ఆలోచనను వెనక్కి లాగడానికో.. ఈ ప్రశ్నలు వేయడం లేదని కోర్టు నొక్కి చెప్పింది.</p><p>"మేము ప్రభుత్వానికి విధానాలు అమలు చేయాలంటే చెప్పడం లేదు. ఈ హియరింగ్ ఉద్దేశ్యం ఫోరమ్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న భిన్న స్వరాలను కేంద్రం దృష్టికి తెవడం, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది" అని కోర్టు తెలిపింది.</p>

"డిజిటల్ డివైడ్" పై కోర్టు కేంద్రాన్ని తప్పు పట్టింది. వ్యాక్సిన్ కోసం ప్రజలు కోవిన్లో నమోదు చేసుకోవాల్సి రావడం అనేది ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాలకు పెద్ద దెబ్బఅని గుర్తించాలని తెలిపింది. 

"ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం డిజిటల్ డివైడ్‌లో నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. 

ప్రతిస్పందనగా కేంద్రం: "గ్రామస్తులు కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అప్పుడు వారికి టీకాలు వేస్తారు" అని చెప్పుకొచ్చింది, దీంతో కోర్టు తన ప్రశ్నను పునరావృతం చేసింది: "ఇది నిజంగా ఆచరణాత్మకమైనదా?". ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వలస కార్మికులకు కూడా ఆ స్థాయిలో ఆచరణ అవకాశం లేదని సూచించింది. అంతేకాదు దీన్ని విమర్శించడానికో, కేంద్ర ఆలోచనను వెనక్కి లాగడానికో.. ఈ ప్రశ్నలు వేయడం లేదని కోర్టు నొక్కి చెప్పింది.

"మేము ప్రభుత్వానికి విధానాలు అమలు చేయాలంటే చెప్పడం లేదు. ఈ హియరింగ్ ఉద్దేశ్యం ఫోరమ్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న భిన్న స్వరాలను కేంద్రం దృష్టికి తెవడం, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది" అని కోర్టు తెలిపింది.

88
<p>విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవలి అమెరికా పర్యటనకు కేంద్రం ప్రస్తావించింది. ఇది మహమ్మారిని ఎదుర్కోవడంలో "ప్రభుత్వ &nbsp;తీవ్రత" చూపించిందని చెప్పుకొచ్చింది. మంచికోసం చేసే ఏ ప్రయత్నమైనా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందని కేంద్రం తెలిపింది.</p><p>ఇప్పటివరకు 21 కోట్ల మందికి పైగా డోసులను అందించారు. అయితే దేశ జనాభాలో ఇది కేవలం 11 శాతం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు, అందులో కేవలం మూడు శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు.</p><p>అంతేకాదు థార్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించారు. &nbsp;జనాభాలో ఎక్కువ మందికి టీకాలు వేయడం అత్యవసరం అని, వీలైనంత త్వరగా టీకాలు వేయడం పూర్తి చేయడం ద్వారా వైరస్ ప్రభావాన్ని, &nbsp;భవిష్యత్తులో వచ్చే వేవ్ లను తగ్గించాలని నొక్కి చెప్పారు.</p>

<p>విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవలి అమెరికా పర్యటనకు కేంద్రం ప్రస్తావించింది. ఇది మహమ్మారిని ఎదుర్కోవడంలో "ప్రభుత్వ &nbsp;తీవ్రత" చూపించిందని చెప్పుకొచ్చింది. మంచికోసం చేసే ఏ ప్రయత్నమైనా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందని కేంద్రం తెలిపింది.</p><p>ఇప్పటివరకు 21 కోట్ల మందికి పైగా డోసులను అందించారు. అయితే దేశ జనాభాలో ఇది కేవలం 11 శాతం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు, అందులో కేవలం మూడు శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు.</p><p>అంతేకాదు థార్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించారు. &nbsp;జనాభాలో ఎక్కువ మందికి టీకాలు వేయడం అత్యవసరం అని, వీలైనంత త్వరగా టీకాలు వేయడం పూర్తి చేయడం ద్వారా వైరస్ ప్రభావాన్ని, &nbsp;భవిష్యత్తులో వచ్చే వేవ్ లను తగ్గించాలని నొక్కి చెప్పారు.</p>

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవలి అమెరికా పర్యటనకు కేంద్రం ప్రస్తావించింది. ఇది మహమ్మారిని ఎదుర్కోవడంలో "ప్రభుత్వ  తీవ్రత" చూపించిందని చెప్పుకొచ్చింది. మంచికోసం చేసే ఏ ప్రయత్నమైనా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందని కేంద్రం తెలిపింది.

ఇప్పటివరకు 21 కోట్ల మందికి పైగా డోసులను అందించారు. అయితే దేశ జనాభాలో ఇది కేవలం 11 శాతం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు, అందులో కేవలం మూడు శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు.

అంతేకాదు థార్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించారు.  జనాభాలో ఎక్కువ మందికి టీకాలు వేయడం అత్యవసరం అని, వీలైనంత త్వరగా టీకాలు వేయడం పూర్తి చేయడం ద్వారా వైరస్ ప్రభావాన్ని,  భవిష్యత్తులో వచ్చే వేవ్ లను తగ్గించాలని నొక్కి చెప్పారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Recommended image2
Now Playing
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
Recommended image3
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved