MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • వరుస వివాదాల్లో ట్విటర్... భారత్ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు..

వరుస వివాదాల్లో ట్విటర్... భారత్ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు..

సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం అయిన ట్విటర్ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారని, దీనిమీద వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ లో వివరణ రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 18 2021, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం అయిన ట్విటర్ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారని, దీనిమీద వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ లో వివరణ రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.&nbsp;</p>

<p>సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం అయిన ట్విటర్ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారని, దీనిమీద వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ లో వివరణ రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.&nbsp;</p>

సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం అయిన ట్విటర్ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారని, దీనిమీద వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ లో వివరణ రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p>‘సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారు. ట్విటర్ సంస్థగానీ, భారత్ లోన దాని విభాగంగానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్ గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది’ అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.&nbsp;</p>

<p>‘సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారు. ట్విటర్ సంస్థగానీ, భారత్ లోన దాని విభాగంగానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్ గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది’ అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.&nbsp;</p>

‘సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారు. ట్విటర్ సంస్థగానీ, భారత్ లోన దాని విభాగంగానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్ గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది’ అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. 

37
<p>పార్లమెంటరీ ప్యానెల్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో హాజరుకావాలని, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగం చేయకుండా ఎలా నిరోధించాలో ప్రాతినిధ్యం ఇవ్వాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చింది.</p>

<p>"కాంగ్రెస్ టూల్కిట్" వివాదానికి సంబంధించి మహేశ్వరిని ఢిల్లీ పోలీసు బృందం గతంలో ప్రశ్నించింది. నోటీసులు అందించి, ఢిల్లీ, గుర్గావ్‌లోని ట్విట్టర్ కార్యాలయాలను సందర్శించిన తరువాత పోలీసులు అతనిని ప్రశ్నించడానికి బెంగళూరు వెళ్లారు.</p>

<p>పార్లమెంటరీ ప్యానెల్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో హాజరుకావాలని, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగం చేయకుండా ఎలా నిరోధించాలో ప్రాతినిధ్యం ఇవ్వాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చింది.</p> <p>"కాంగ్రెస్ టూల్కిట్" వివాదానికి సంబంధించి మహేశ్వరిని ఢిల్లీ పోలీసు బృందం గతంలో ప్రశ్నించింది. నోటీసులు అందించి, ఢిల్లీ, గుర్గావ్‌లోని ట్విట్టర్ కార్యాలయాలను సందర్శించిన తరువాత పోలీసులు అతనిని ప్రశ్నించడానికి బెంగళూరు వెళ్లారు.</p>

పార్లమెంటరీ ప్యానెల్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో హాజరుకావాలని, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగం చేయకుండా ఎలా నిరోధించాలో ప్రాతినిధ్యం ఇవ్వాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చింది.

"కాంగ్రెస్ టూల్కిట్" వివాదానికి సంబంధించి మహేశ్వరిని ఢిల్లీ పోలీసు బృందం గతంలో ప్రశ్నించింది. నోటీసులు అందించి, ఢిల్లీ, గుర్గావ్‌లోని ట్విట్టర్ కార్యాలయాలను సందర్శించిన తరువాత పోలీసులు అతనిని ప్రశ్నించడానికి బెంగళూరు వెళ్లారు.

47
<p>జూన్ 5 న జరిగిన ఒక దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన నేరానికి అనేక మంది జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులమీద ఘజియాబాద్లో ఎఫ్ఐఆర్ (మొదటి సమాచార నివేదిక) నమోదు చేశారు. ఈ తరువాతి రోజే &nbsp;ట్విటర్ కు లీగల్ నోటీసులు అందాయి. &nbsp;</p>

<p>ఈ వీడియోలో సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి కొంతమంది తన గడ్డం కత్తిరించారని, దాడి చేసిన ఒక బృందం "వందే మాతరం", &nbsp;"జై శ్రీ రామ్" &nbsp;అని బలవతంగా చెప్పించారని ఆరోపించాడు. అయితే ఈ సంఘటన మతపరమైనది కాదని యుపి పోలీసులు చెబుతున్నారు. నకిలీ గుడ్ లక్ చార్మ్స్ అతనిపై హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు.</p>

<p>జూన్ 5 న జరిగిన ఒక దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన నేరానికి అనేక మంది జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులమీద ఘజియాబాద్లో ఎఫ్ఐఆర్ (మొదటి సమాచార నివేదిక) నమోదు చేశారు. ఈ తరువాతి రోజే &nbsp;ట్విటర్ కు లీగల్ నోటీసులు అందాయి. &nbsp;</p> <p>ఈ వీడియోలో సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి కొంతమంది తన గడ్డం కత్తిరించారని, దాడి చేసిన ఒక బృందం "వందే మాతరం", &nbsp;"జై శ్రీ రామ్" &nbsp;అని బలవతంగా చెప్పించారని ఆరోపించాడు. అయితే ఈ సంఘటన మతపరమైనది కాదని యుపి పోలీసులు చెబుతున్నారు. నకిలీ గుడ్ లక్ చార్మ్స్ అతనిపై హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు.</p>

జూన్ 5 న జరిగిన ఒక దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన నేరానికి అనేక మంది జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులమీద ఘజియాబాద్లో ఎఫ్ఐఆర్ (మొదటి సమాచార నివేదిక) నమోదు చేశారు. ఈ తరువాతి రోజే  ట్విటర్ కు లీగల్ నోటీసులు అందాయి.  

ఈ వీడియోలో సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి కొంతమంది తన గడ్డం కత్తిరించారని, దాడి చేసిన ఒక బృందం "వందే మాతరం",  "జై శ్రీ రామ్"  అని బలవతంగా చెప్పించారని ఆరోపించాడు. అయితే ఈ సంఘటన మతపరమైనది కాదని యుపి పోలీసులు చెబుతున్నారు. నకిలీ గుడ్ లక్ చార్మ్స్ అతనిపై హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు.

57
<p>పోలీసుల వాదనలను అబ్దుల్ సమద్ కుటుంబం ఖండించింది. "నా తండ్రి 'తబీజ్' అమ్మేవాడు అని పోలీసులు చెప్పడం తప్పు. మా కుటుంబంలో ఎవరూ ఈ వ్యాపారం చేయరు. మేము వడ్రంగి పని చేస్తాం. పోలీసులు సరైన మాట చెప్పడం లేదు - వారు దర్యాప్తు చేసి నిరూపించనివ్వండి" అని అబ్దుల్ సమద్ కుమారుడు బాబ్లూ సైఫీ అన్నారు.&nbsp;</p>

<p>పోలీసుల వాదనలను అబ్దుల్ సమద్ కుటుంబం ఖండించింది. "నా తండ్రి 'తబీజ్' అమ్మేవాడు అని పోలీసులు చెప్పడం తప్పు. మా కుటుంబంలో ఎవరూ ఈ వ్యాపారం చేయరు. మేము వడ్రంగి పని చేస్తాం. పోలీసులు సరైన మాట చెప్పడం లేదు - వారు దర్యాప్తు చేసి నిరూపించనివ్వండి" అని అబ్దుల్ సమద్ కుమారుడు బాబ్లూ సైఫీ అన్నారు.&nbsp;</p>

పోలీసుల వాదనలను అబ్దుల్ సమద్ కుటుంబం ఖండించింది. "నా తండ్రి 'తబీజ్' అమ్మేవాడు అని పోలీసులు చెప్పడం తప్పు. మా కుటుంబంలో ఎవరూ ఈ వ్యాపారం చేయరు. మేము వడ్రంగి పని చేస్తాం. పోలీసులు సరైన మాట చెప్పడం లేదు - వారు దర్యాప్తు చేసి నిరూపించనివ్వండి" అని అబ్దుల్ సమద్ కుమారుడు బాబ్లూ సైఫీ అన్నారు. 

67
<p>ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్‌లో ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో "మతపరమైన అశాంతిని రేకెత్తిస్తున్నందుకు" ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ ఇండియా అధినేతకు లీగల్ నోటీసు పంపారు.</p>

<p>ఈ పోస్టు పెట్టిన వారితో పాటు మొత్తం 8 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే ట్విటర్ ను ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం గమనార్హం. భారత్ లో కొత్త డిజిటల్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ పై కేసు నమోదవడం ఇదే తొలిసారి.</p>

<p>ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్‌లో ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో "మతపరమైన అశాంతిని రేకెత్తిస్తున్నందుకు" ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ ఇండియా అధినేతకు లీగల్ నోటీసు పంపారు.</p> <p>ఈ పోస్టు పెట్టిన వారితో పాటు మొత్తం 8 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే ట్విటర్ ను ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం గమనార్హం. భారత్ లో కొత్త డిజిటల్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ పై కేసు నమోదవడం ఇదే తొలిసారి.</p>

ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్‌లో ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో "మతపరమైన అశాంతిని రేకెత్తిస్తున్నందుకు" ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ ఇండియా అధినేతకు లీగల్ నోటీసు పంపారు.

ఈ పోస్టు పెట్టిన వారితో పాటు మొత్తం 8 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే ట్విటర్ ను ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం గమనార్హం. భారత్ లో కొత్త డిజిటల్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ పై కేసు నమోదవడం ఇదే తొలిసారి.

77
<p>కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు పాటించని కారణంగా ‘సేఫ్ హార్బర్’ అన్న రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. నూతన నిబంధన ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలని చాలాసార్లు &nbsp;సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్ పై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది.</p>

<p>దీంతోపాటు గురువారం ట్విటర్ మీద రెండో ఫిర్యాదు నమోదయ్యింది. విద్వేషపూరితమైన ట్వీట్స్ చేస్తున్నారని నటి స్వరా భాస్కర్ మీద ఢిల్లీలో కేసు నమోదయ్యింది.&nbsp;</p>

<p>కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు పాటించని కారణంగా ‘సేఫ్ హార్బర్’ అన్న రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. నూతన నిబంధన ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలని చాలాసార్లు &nbsp;సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్ పై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది.</p> <p>దీంతోపాటు గురువారం ట్విటర్ మీద రెండో ఫిర్యాదు నమోదయ్యింది. విద్వేషపూరితమైన ట్వీట్స్ చేస్తున్నారని నటి స్వరా భాస్కర్ మీద ఢిల్లీలో కేసు నమోదయ్యింది.&nbsp;</p>

కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు పాటించని కారణంగా ‘సేఫ్ హార్బర్’ అన్న రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. నూతన నిబంధన ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలని చాలాసార్లు  సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్ పై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది.

దీంతోపాటు గురువారం ట్విటర్ మీద రెండో ఫిర్యాదు నమోదయ్యింది. విద్వేషపూరితమైన ట్వీట్స్ చేస్తున్నారని నటి స్వరా భాస్కర్ మీద ఢిల్లీలో కేసు నమోదయ్యింది. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image2
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved