MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • క‌న్యాకుమ‌రీలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ లో రెండు రోజుల పాటు ధ్యానంలో ప్ర‌ధాని మోడీ

క‌న్యాకుమ‌రీలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ లో రెండు రోజుల పాటు ధ్యానంలో ప్ర‌ధాని మోడీ

Prime Minister Narendra Modi : లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానందకు నివాళులర్పిస్తూ 45 గంటల పాటు ధ్యానంలో కూర్చుంటున్నట్టు ప్రకటించారు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 30 2024, 09:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Narendra Modi

Narendra Modi

PM Modi Kanyakumari visit : లోక్‌సభ ఎన్నికల 2024 బహిరంగ ప్రచారం గురువారంతో ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ త‌మిళ‌నాడులోని దక్షిణ కన్యాకుమారిలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అక్క‌డ రెండు రోజుల పాటు ధ్యానంలో ఉండ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Narendra Modi

Narendra Modi

2024 లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్నారు.

37

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 1 వరకు కన్యాకుమారిలో ఉంటారు. 2014, 2019 లాగే ఈసారి కూడా ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. పూజలు నిర్వహించి పూజారి నుంచి ప్రసాదం స్వీకరించారు. 

47

భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, ప్రధాని మోడీ రాక్ మెమోరియల్‌ని సందర్శించి స్వామి వివేకానంద విగ్ర‌హానికి నివాళులర్పించారు. మోడీ ఇక్క‌డ రెండు రోజుల పాటు ధ్యానం చేయనున్నారు.

57

మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు మోడీ ధ్యాన మండపంలో ఉంటారు. ఇక్కడే ఆయన ధ్యానం చేయబోతున్నారు.

67
Kanyakumari visit

Kanyakumari visit

కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఇక్కడ అతను భారతదేశం, భారతీయత పట్ల ప్రత్యేక ప్రేమను పెంచుకున్నారు. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉన్నట్లే, స్వామి వివేకానంద జీవితంలో కన్యాకుమారి ప్రాంతానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది.

77
Narendra Modi

Narendra Modi

స్వామి వివేకానంద దేశవ్యాప్తంగా పర్యటించి మూడు రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి యువతను మేల్కొలిపి దేశ పునర్నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ దేశమంతా పర్యటించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
Now Playing
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Recommended image3
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved