MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కరోనా వైరస్ : కుంభమేళా కి వచ్చిన 102 మందికి పాజిటివ్ !!

కరోనా వైరస్ : కుంభమేళా కి వచ్చిన 102 మందికి పాజిటివ్ !!

కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.  ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.

1 Min read
Bukka Sumabala
Published : Apr 13 2021, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. &nbsp;</p>

<p>కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. &nbsp;</p>

కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.  

29
<p>కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. &nbsp;</p>

<p>కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. &nbsp;</p>

కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.  

39
<p>ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.</p>

<p>ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.</p>

ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.

49
<p>కుంభమేళాలో భాగంగా పన్నెండవ రోజు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్ కు పోటెత్తారు.</p>

<p>కుంభమేళాలో భాగంగా పన్నెండవ రోజు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్ కు పోటెత్తారు.</p>

కుంభమేళాలో భాగంగా పన్నెండవ రోజు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్ కు పోటెత్తారు.

59
<p>అయితే ప్రస్తుతం కొవిడ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు సరైన ఏర్పాట్లు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.</p>

<p>అయితే ప్రస్తుతం కొవిడ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు సరైన ఏర్పాట్లు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.</p>

అయితే ప్రస్తుతం కొవిడ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు సరైన ఏర్పాట్లు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.

69
<p>హరిద్వార్ రైల్వే స్టేషన్ కి, ఘాట్లకు మధ్య కనీసం థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయలేదు.</p>

<p>హరిద్వార్ రైల్వే స్టేషన్ కి, ఘాట్లకు మధ్య కనీసం థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయలేదు.</p>

హరిద్వార్ రైల్వే స్టేషన్ కి, ఘాట్లకు మధ్య కనీసం థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయలేదు.

79
<p>మాస్కు లేకుండా వస్తున్న వారికి జరిమానా కూడా విధించడం లేదని చెబుతున్నారు.&nbsp;</p>

<p>మాస్కు లేకుండా వస్తున్న వారికి జరిమానా కూడా విధించడం లేదని చెబుతున్నారు.&nbsp;</p>

మాస్కు లేకుండా వస్తున్న వారికి జరిమానా కూడా విధించడం లేదని చెబుతున్నారు. 

89
<p>కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.</p>

<p>కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.</p>

కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.

99
<p>కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.</p>

<p>కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.</p>

కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved