MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Operation Sindoor: పాక్‌ను భూగోళంలో లేకుండా చేస్తాం, త్వర‌లోనే ఆప‌రేష‌న్ సిందూర్‌ 2.0.. ఈ వ్యాఖ్య‌లు చేసింది ఎవ‌రంటే.

Operation Sindoor: పాక్‌ను భూగోళంలో లేకుండా చేస్తాం, త్వర‌లోనే ఆప‌రేష‌న్ సిందూర్‌ 2.0.. ఈ వ్యాఖ్య‌లు చేసింది ఎవ‌రంటే.

Operation Sindoor: త్వరలోనే సైన్యం ఆపరేషన్ సిందూర్ 2.0కి సిద్ధమవ్వాలని. పాకిస్థాన్ బుద్ధి మార్చుకోకపోతే భూగోళంలోనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరంటే.. 

1 Min read
Narender Vaitla
Published : Oct 03 2025, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనూప్‌గఢ్ సందర్శనలో ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు
Image Credit : Instagram

అనూప్‌గఢ్ సందర్శనలో ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు

రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఉన్న సైనిక పథ్‌పోస్టును శుక్రవారం సందర్శించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడారు. పర్యవేక్షణ పనులలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన దేశీయ భద్రతా పరిస్ధితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

24
ఆపరేషన్ సిందూర్ 2.0పై కీలక వ్యాఖ్యలు
Image Credit : Asianet News

ఆపరేషన్ సిందూర్ 2.0పై కీలక వ్యాఖ్యలు

జనరల్ ద్వివేది మాట్లాడుతూ.. త్వరలో 'ఆపరేషన్ సిందూర్ 2.0' నిర్వహించే అవకాశముందని ప్రకటించారు. గతంలో అమలు అయిన ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించిన‌ పాఠాలు, వ్యూహాత్మక దశలను బట్టి తదుపరి చర్యలను సన్నాహకంగా చేప‌ట్ట‌బోతున్న‌ట్లు తెలిపారు.

Related Articles

Related image1
Dasara: ద‌స‌రాకు మందు బాబుల అరాచ‌కం.. ఇన్ని కోట్లు తాగేశారంటీ బ్రో
Related image2
Smart TV: రూ. 18 వేల‌కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదు గురూ..
34
పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Image Credit : Getty

పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

ఆర్మీ చీఫ్ స్పష్టం చేసిన ప్రకారం.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిపై భారత్ తగిన విధంగా స్పందిస్తుంద‌ని హెచ్చరించారు. "పాకిస్థాన్ భూగోళికంగా తమ స్థానాన్ని ఆపుకునేలా ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వ‌డం ఆపేయాలి" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో త‌గిన స‌మ‌యంలో మరింత కఠిన చర్యలు అనుసరించాల్సి ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

44
చెస్‌తో పోల్చిన ద్వివేదీ
Image Credit : Getty

చెస్‌తో పోల్చిన ద్వివేదీ

గతంలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ను ద్వివేది ఒక చెస్ గేమ్‌తో పోల్చారు. సైన్యం దాయాది దేశంతో చెస్‌ ఆడిందని అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్‌ పెట్టామని అన్నారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆపరేషన్ సింధూర్
భారత దేశం
యుద్ధం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved