MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సోనియాతో మాయావతి భేటీకి బ్రేక్

ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సోనియాతో మాయావతి భేటీకి బ్రేక్

న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది

1 Min read
Author : rajashekha garrepally
| Updated : May 20 2019, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది

న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది

న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మాయావతి ఢిల్లీ వెళ్లే కార్యక్రమమేదీ లేదని, ఆమె లక్నోలోనే ఉంటారని మాయావతి సన్నిహితుడు సతీష్ చంద్ర మిశ్రా చెప్పారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి.

మాయావతి ఢిల్లీ వెళ్లే కార్యక్రమమేదీ లేదని, ఆమె లక్నోలోనే ఉంటారని మాయావతి సన్నిహితుడు సతీష్ చంద్ర మిశ్రా చెప్పారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి.

మాయావతి ఢిల్లీ వెళ్లే కార్యక్రమమేదీ లేదని, ఆమె లక్నోలోనే ఉంటారని మాయావతి సన్నిహితుడు సతీష్ చంద్ర మిశ్రా చెప్పారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి.
34
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి, మాయావతికి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, దాంతో మాయావతి ఢిల్లీ వస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు లక్నో వెళ్లి మాయావతిని కలవడంతో పాటు రాహుల్ గాంధీతో రెండుసార్లు సమావేశమయ్యారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి, మాయావతికి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, దాంతో మాయావతి ఢిల్లీ వస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు లక్నో వెళ్లి మాయావతిని కలవడంతో పాటు రాహుల్ గాంధీతో రెండుసార్లు సమావేశమయ్యారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి, మాయావతికి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, దాంతో మాయావతి ఢిల్లీ వస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు లక్నో వెళ్లి మాయావతిని కలవడంతో పాటు రాహుల్ గాంధీతో రెండుసార్లు సమావేశమయ్యారు
44
ఆదివారంనాడు సోనియాను, రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు నాయుడు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీని కలిసే అవకాశం ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఎకు మెజారిటీ వస్తుందని తేల్చడంతో మాయావతి సోనియాను కలవడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.

ఆదివారంనాడు సోనియాను, రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు నాయుడు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీని కలిసే అవకాశం ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఎకు మెజారిటీ వస్తుందని తేల్చడంతో మాయావతి సోనియాను కలవడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.

ఆదివారంనాడు సోనియాను, రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు నాయుడు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీని కలిసే అవకాశం ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఎకు మెజారిటీ వస్తుందని తేల్చడంతో మాయావతి సోనియాను కలవడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.

About the Author

RG
rajashekha garrepally

Latest Videos
Recommended Stories
Recommended image1
Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
Recommended image2
PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు
Recommended image3
Mobile Tower Theft: ఈ దొంగల రూటే వేరబ్బా.. రాత్రికి రాత్రే 132 అడుగుల టవర్ మాయం ! పోలీసులకే మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved