ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విపణిలోకి లేటెస్ట్ పెట్రోల్ వేరియంట్ ‘రేంజ్ రోవర్ ‘స్పోర్ట్’ కారును విపణిలోకి ఆవిష్కరించింది. దీని ధరను రూ.86.71 లక్షలుగా నిర్ణయించారు.
ఏప్రిల్ 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి.
టాటా నెక్సాన్, ఫోర్ట్ ఎకో స్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజా, మహీంద్రా ఎక్స్యూవీ 300 మోడల్ కార్లకు పోటీగా విపణిలోకి దూసుకొస్తోంది హ్యుండాయ్ `వెన్యూ’. విపణిలోకి అడుగు పెట్టిన ఈ కారు ధర రూ.6.5 లక్షల నుంచి రూ.11.1 లక్షలు పలుకుతోంది.
ఎస్బీఐ తర్వాతీ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ విలీనానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని వినికిడి. ఇక కెనరా బ్యాంకుల్లో ఇతర బ్యాంకుల విలీన ప్రతిపాదననూ కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది
అమరావతి: రాజకీయాల్లో ఏం చేసినా టైమింగ్ ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో బాగా నిలదొక్కుకోవచ్చని నానుడి. అది యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి చెల్లుతుంది. ఆమె అదృష్టమో లేక కాలం కలిసివచ్చిందో లేదో తెలియదు గానీ పదేళ్లపాటు దేశ రాజకీయాలను శాసించారు.
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో అధికార పార్టీకే కాదు ఇతర పార్టీలకు చుక్కలు చూపిండంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ అధినేత తర్వాత అన్ని అంశాలపై అవగాహన కలిగిన నేత ఆమె.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తై దాదాపు నెలరోజులు దాటేసింది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు నరాలు తెగే ఉత్కంఠతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలైతే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అమరావతి: కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజీగా కాలం గడేపిస్తున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేశారు తాజాగా మంగళవారంనాడు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన బిజీగా కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు
పేట నీదా నాదా సై: ప్రత్తిపాటికి చుక్కలు చూపిస్తున్న విడుదల రజని