MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Andhra Pradesh: ఇండియా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశే టాప్, ఎన్ని రంగాల్లో కీలకమో చూడండి

Andhra Pradesh: ఇండియా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశే టాప్, ఎన్ని రంగాల్లో కీలకమో చూడండి

Andhra Pradesh: ఇండియాకు ఆంధ్ర ప్రదేశ్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? అనేక ముఖ్య రంగాలకు చెందిన ఉత్పత్తులు ఆంధ్ర ప్రదేశ్ నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇండియా మొత్తానికి అవసరమైన శాండిల్‌వుడ్ 90 శాతం కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుంచే సరఫరా అవుతోందంటే ఆంధ్రా ఎంత స్పెషలో చూడండి. ఇదే కాకుండా అనేక ఆహార ఉత్పత్తుల సరఫరాలో ఆంధ్రా టాప్ లో ఉంది. అవేంటో చూద్దాం రండి. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 02 2025, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దేశం మొత్తానికి అవసరమైన 75 శాతం పామాయిల్ ఆంధ్రా నుంచే సరఫరా అవుతుంది. పామాయిల్ పంట రాయలసీమ, గోదావరి జిల్లాల్లో అధికంగా సాగుచేస్తారు. 

25

అంతే కాకుండా దేశం మొత్తానికి కావాల్సిన మిర్చి పంటలో 60 శాతం విశాఖ జిల్లా నుంచే సరఫరా అవుతుంది. 

టమాట సాగుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ చాలా ఫేమస్. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో పండిన టమాట పంట దేశంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా అయ్యే ఎగుమతుల్లో 30 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. 
 

35

అనంతపురం జిల్లా నుంచే ఏకంగా 30 శాతం బొప్పాయి పంట ఎగుమతి అవుతుంది.

విజయవాడ పరివాహక ప్రాంతాల్లో పండే బాస్మతీ ధాన్యం సాగు దేశ వ్యాప్తంగా ప్రజలు వినియోగించే దాంట్లో 20 శాతం ఇక్కడి నుంచే అందుతుంది. 
 

45

ఇలా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉంది. భవిష్యత్తులో ఆంధ్రా ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కఈష్ణా గోదావరి బేసిన్ నుంచి సేకరిస్తున్న నేచరల్ గ్యాస్, ఆయిల్స్ భవిష్యత్తులో దేశానికి చాలా అవసరం అవుతాయి. 
 

55

కేవలం ఆహార ఉత్పత్తుల విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రదేశ్ తన ప్రత్యేకతను చాటింది. 
ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో సేవలందిస్తున్న రెడ్డీస్, అపోలో లాంటి ఫార్మా సూటుకల్ కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ కి చెందినవే.
కోహినూర్ వజ్రం గోల్కొండ మైన్స్ లోనే తయారైంది. ఈ వజ్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. 
దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. 
ఇలా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రదేశ్ భారత దేశానికి కీర్తి కిరీటంగా నిలుస్తోంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Recommended image2
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!
Recommended image3
అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved