MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • లస్సీ రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా?

లస్సీ రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా?

పెరుగు ఎండాకాలంలో మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొంతమందికి మాత్రం ఈ లస్సీ ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అవును లస్సీ తాగితే కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 11 2024, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

లస్సీ టేస్టీ టేస్టీ డ్రింక్. సాధారణంగా దీనిని ఎండాకాలంలో రెగ్యులర్ గా తాగుతుంటారు. దీన్ని చక్కెర, పెరుగు, నీళ్లతో తయారచేస్తారు. దీన్ని తాగడం వల్ల బాడీ కూల్ గా ఉండటమే కాకుండా శరీరం కూడా రీఫ్రెష్ గా అనిపిస్తుంది. అయితే లస్సీ ప్రతి ఒక్కరికీ మేలు చేయదు. అవును కొంతమందికి లస్సీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య ముఖ్యంగా పాలు లేదా పెరుగు అలెర్జీ ఉన్నవారికి లేదా లాక్టోస్ అసహనం ఉన్నవారికే ఎక్కువగా వస్తుంది..

24

అలెర్జీ ఉన్నవారు  

ఎవరికైనా పాలు లేదా పెరుగు అలెర్జీ ఉంటే వారు లస్సీ తాగకుండా ఉండాలి. ఎందుకంటే దీని తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతు సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు ఫ్రూట్ షేక్, సోయా మిల్క్, కొబ్బరి నీరు లేదా సిరప్ వంటి ఇతర రకాల శాఖాహార పానీయాలను తాగాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటుగా శరీరం కూడా చల్లగా ఉంటుంది. 
 

34

ఇలాంటి వారు కూడా లస్సీ తాగకూడదు.

లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా లస్సీని తాగకుండా ఉండటమే మంచిది. నిజానికి ఇది ఒక సాధారణ జీర్ణ సమస్య. దీనిలో జనాలు లాక్టోస్, పాలు, పాల ఉత్పత్తులను జీర్ణించుకోవడంలో ఇబ్బంది పడతారు. లాక్టోస్ అసహనం ఉన్నవారికి పెరుగు లేదా లస్సీ తీసుకోవడం వల్ల కడునకు సంబంధించిన సమస్యలు వస్తాయి.  అంటే ఇలాంటి వారు లస్సీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్లు ఎండాకాలంలో లస్సీకి బదులుగా రసం, నిమ్మరసం లేదా కొబ్బరి నీటిని తాగాలి. దీంతో వీరి జీర్ణ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగదు.
 

44

డయాబెటిక్ పేషెంట్లు 

లస్సీలో పంచదార లేదా తేనె కలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే షుగర్ లేకుండా లస్సీ బాగుండదు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు స్వీట్స్ తినడం నిషిద్ధం. అందుకే ఒకవేళ మధుమేహులు లస్సీ తాగాలనుకుంటే చక్కెర లేదా తేనె లేకుండా లస్సీ తాగడం మంచిది. అయితే దీని కోసం కూడా డాక్టర్ ను సంప్రదించాలి. 
 

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Recommended image2
Kitchen Hack: కూరగాయలు ఇలానే కడగాలి, లేదంటే ఏమౌతుందో తెలుసా... !
Recommended image3
Healthy Food: బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఇది బెటర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved