MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రోజూ రాత్రిపూట ఒక పండు తినొచ్చా..?

రోజూ రాత్రిపూట ఒక పండు తినొచ్చా..?

పండ్లు తినడం మంచిదే కానీ... రాత్రిపూట పడుకునే సమయంలో మాత్రం తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
ramya Sridhar
Published : May 11 2024, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.  ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పండును తమ ఆహారంలో భాగం చేసుకోవాలి అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ.. ఆ పండు రాత్రిపూట పడుకునే ముందు తినొచ్చా..? అలా తింటే ఏమౌతుంది..? బరువు తగ్గుతార, లేక పెరుగుతారా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..

25

ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాడధపడుతుున్నారు. అలాంటివారు.. బరువు తగ్గేందుకు వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అన్నం, చపాతీ లాంటివి తినడం మానేసి.. కేవలం పండ్లు తినేవారు కూడా ఉంటారు. అయితే.. పండ్లు తినడం మంచిదే కానీ... రాత్రిపూట పడుకునే సమయంలో మాత్రం తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

35
fruits

fruits

ఇలా రాత్రి భోజన సమయంలో పండు తినడం వల్ల...  పోషకాలు, విటమిన్లు అందడం కాదు.. వాటి లోపం ఏర్పడే అవకాశం ఉందట.పండ్లు తినడం , భోజనం మానేయడం జీర్ణవ్యవస్థను నిర్విషీకరణ చేయడానికి ఆరోగ్యకరమైన మార్గం. ఫైబర్, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లతో నిండిన పండ్లు శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలతో ఉద్దీపన చేస్తాయి . రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే రాత్రంతా పండ్లను మాత్రమే తింటూ గడిపితే ఆకలి ఎక్కువగా ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

45


రాత్రి భోజనం తేలికగా ఉండాలని అందరూ చెప్పేది నిజం. సాంప్రదాయకంగా భారతీయులు అన్నం లేదంటే.. చపాతీలను తీసుకుంటూ ఉంటారు.  అయితే వీటన్నింటిని వదిలి కేవలం పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అంతే కాదు రాత్రి భోజనం మనకు అత్యంత ముఖ్యమైన భోజనం. కాబట్టి రాత్రి భోజనంలో తక్కువ మొత్తంలో పండ్లు తినడం మంచిది. సూక్ష్మ , స్థూల పోషకాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం, సమతుల్య ఆహారంతో మాత్రమే మన రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చుకోవచ్చు, మీరు కావాలంటే.. తీసుకునే భోజనాన్ని కొంచెం త్వరగా అంటే రాత్రి 8లోపే తీసుకుంటే సరిపోతుంది.
 

55


డిన్నర్‌లో పండ్లు తినడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండకపోవచ్చు కానీ ఉదయం, మధ్యహ్న  భోజనంలో సమతుల్య పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే తింటే, అది ఖచ్చితంగా మంచిది కాదు అని పోషకాహార నిపుణులు అంటున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా పోవడం వల్ల జుట్టు రాలడం, చర్మం మొద్దుబారడం, ఎముకలు రాలడం వంటివి జరుగుతాయి. కాబట్టి...  బరువు తగ్గాలనే పిచ్చిలో పడి.. పిచ్చి డైట్స్ ఫాలో అవ్వకుండా...  పౌష్టికాహారం తీసుకోవడం ఉత్తమం. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..
Recommended image2
Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image3
రోజూ ఒక జామపండు తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved