- Home
- Entertainment
- దానికోసం నా బాడీ మొత్తం మేకప్ వేశారు, తన కెరీర్ లో చీకటి కోణాన్ని బయట పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్
దానికోసం నా బాడీ మొత్తం మేకప్ వేశారు, తన కెరీర్ లో చీకటి కోణాన్ని బయట పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్
కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న దారుణమైన అనుభవాలను సమీరా రెడ్డి పంచుకున్నారు. తెల్లగా కనిపించడం కోసం ఒళ్లంతా మేకప్ వేయించుకోవాల్సి వచ్చేదని, తన టాలెంట్ కంటే రంగు, శరీరాకృతి గురించే ఎక్కువగా మాట్లాడేవారని బాలీవుడ్ చీకటి కోణాన్ని బయటపెట్టారు.

గ్లామర్ వెనుక ఎన్నో చేదు నిజాలు
రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీలో పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చేదు నిజాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్లో హీరోయిన్లు ఎప్పుడూ అందంగా, తెల్లగా, సన్నగా ఉండాలనే ఓ రూల్ దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు ఈ 'టాక్సిక్ బ్యూటీ నార్మ్స్' (విషపూరిత సౌందర్య ప్రమాణాలు) పై నటి సమీరా రెడ్డి ఫైర్ అయ్యారు.
తెల్లగా కనిపించాలని ఎప్పుడూ ఒత్తిడి ఉండేది
రీరం మొత్తానికి మేకప్
రంగు గురించే చర్చలు
సమీరా రెడ్డి సోషల్ మీడియాలో..
నా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది
ట్రోల్స్ అంటే నాకు భయం లేదు
సమీరా రెడ్డి చివరిసారిగా..
నేటి తల్లిదండ్రులు పిల్లల మార్కుల కంటే వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. లింగ సమానత్వం, బుల్లీయింగ్ (Bullying), సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు. సమీరా రెడ్డి చివరిసారిగా కన్నడ చిత్రం 'వరదనాయక'లో కనిపించారు. కిచ్చా సుదీప్, చిరంజీవి సర్జా నటించిన ఈ చిత్రంలో సమీరా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా, మహిళలకు స్ఫూర్తినిస్తూ సమీరా రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.సమీరా రెడ్డి తెలుగులో ఎన్టీఆర్ కి జోడీగా నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆ సమయంలో ఎన్టీఆర్, సమీరా గురించి రూమర్స్ కూడా వచ్చాయి. అదే విధంగా ఆమె చిరంజీవితో జై చిరంజీవ చిత్రంలో నటించింది.

