MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raghu Kunche: ఆ స్టార్ డైరెక్టర్ మణికొండలో స్థలం కొని మర్చిపోయాడు.. ఆ తర్వాత.!

Raghu Kunche: ఆ స్టార్ డైరెక్టర్ మణికొండలో స్థలం కొని మర్చిపోయాడు.. ఆ తర్వాత.!

Raghu Kunche: దర్శకుడు పూరీ జగన్నాథ్ మణికొండలో ఒకప్పుడు కొన్న స్థలాన్ని మర్చిపోయి, దాని కోసం వెతుకుతుండగా జరిగిన వింత అనుభవాన్ని రఘు కుంచె వివరించారు. ఆ స్థలం కోసం వెతుకుతున్న సమయంలోనే అనుకోకుండా.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 08 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పూరీ జగన్నాథ్ మర్చిపోయిన స్థలం..
Image Credit : Pinterest

పూరీ జగన్నాథ్ మర్చిపోయిన స్థలం..

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకులు పూరీ జగన్నాథ్, ఎస్.ఎస్. రాజమౌళికి సంబంధించిన ఒక అరుదైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. మణికొండ ప్రాంతంలో జరిగిన ఈ వింత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

25
స్థలం కోసం వెతుకులాట
Image Credit : Pinterest

స్థలం కోసం వెతుకులాట

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ మణికొండ ప్రాంతంలో సుమారు 600 నుంచి 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారట. అయితే చాలా కాలం తర్వాత ఆ స్థలం ఎక్కడ ఉందో ఆయన మర్చిపోయారు.

Related Articles

Related image1
Raghu Kunche: మృగరాజు మూవీ టైంలో చిరంజీవి విశ్వరూపం చూశా.. ఆ రోజు ఏమైందంటే.!
Related image2
Raghu Kunche: చక్రి మంచితనమే తనని చంపేసింది.. చివరి రోజుల్లో తన పడ్డ నరకయాతన ఎలా ఉండేదంటే.!
35
ప్లాట్ కోసం వెతుకుతుండగా..
Image Credit : Pinterest

ప్లాట్ కోసం వెతుకుతుండగా..

దీంతో ఆ ఏరియా అంతా తిరిగి తన ప్లాట్ కోసం వెతుకుతుండగా, అనుకోకుండా ఒక చోట రాజమౌళి, కీరవాణి, వారి కుటుంబ సభ్యులు కనిపించారు. రాజమౌళిని పూరీ చూసి పలకరిస్తూ, "మీ స్థలం మా పక్కనే ఉందండి" అని చెప్పడం విశేషం. అలా ఇద్దరు దిగ్గజ దర్శకుల ప్లాట్లు పక్కపక్కనే ఉండటం ఆశ్చర్యం కలిగించింది.

45
రాజమౌళి ప్రశంసలు:
Image Credit : Pinterest

రాజమౌళి ప్రశంసలు:

ఈ క్రమంలో రాజమౌళి రఘు కుంచె సంగీతం, గానం గురించి గొప్పగా మాట్లాడారట. తాను కారు ఎక్కినప్పటి నుండి రఘు కుంచె పాడిన పాటలనే లూప్‌లో వింటున్నామని, ఆ పాటలు చాలా బాగున్నాయని రాజమౌళి స్వయంగా మెచ్చుకున్నట్లు రఘు కుంచె తెలిపారు. కీరవాణి కూడా ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆయనకు ఏదైనా నచ్చితే తప్పకుండా ప్రశంసిస్తారని రఘు కుంచె కొనియాడారు.

55
సంగీత ప్రయాణం:
Image Credit : Pinterest

సంగీత ప్రయాణం:

ఈ సందర్భంగా తాను కీరవాణి సంగీత దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన 'మధుమాసం' సినిమా కోసం పాడిన "మళ్ళీ మళ్ళీ రాని రోజు" వంటి మధురమైన పాటలను కూడా రఘు కుంచె గుర్తు చేసుకున్నారు. అగ్ర దర్శకుల మధ్య ఉన్న స్నేహం, వారు తోటి కళాకారులను ప్రోత్సహించే తీరు ఈ సంఘటన ద్వారా మరోసారి వెల్లడైంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajkiran: కోటిన్నర ఆఫర్‌ను వద్దన్న హీరో, రైతుల కోసం అంత డబ్బును రిజెక్ట్ చేసిన రియల్ స్టార్!
Recommended image2
రాము రాథోడ్‌ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్‌ షేక్‌ అయ్యే లెక్కలు
Recommended image3
Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా.. వీరిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Raghu Kunche: మృగరాజు మూవీ టైంలో చిరంజీవి విశ్వరూపం చూశా.. ఆ రోజు ఏమైందంటే.!
Recommended image2
Raghu Kunche: చక్రి మంచితనమే తనని చంపేసింది.. చివరి రోజుల్లో తన పడ్డ నరకయాతన ఎలా ఉండేదంటే.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved