- Home
- Entertainment
- Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
కొడుకులంటే నయనతార కు ప్రేమ లేదంటూ ఇటీవల పెద్ద వివాదం చెలరేగింది. ఈ విమర్శలకు చెక్ పెడుతూ నయనతార ఏం చేసిందో తెలుసా? దెబ్బకు ట్రోలర్స్ నోటిని ఒక్క ఫోటో షూట్ తో మూయించింది నయనత్. ఇంతకీ విషయం ఏంటంటే?

ఎక్కువ వివాదాలు ఫేస్ చేసిన హీరోయిన్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ వివాదాలు ఫేస్ చేసిన హీరోయిన్ నయనతార. కెరీర్ బిగినింగ్ నుంచి చాలా కాంట్రవర్సీలను ఆమె ఫేస్ చేసింది. ప్రేమ, పెళ్లి దగ్గర్నుంచి పిల్లల వరకు ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు నడిచాయి. పెళ్లయిన 4 నెలలకే కవలలకు తల్లి కావడంతో మరో వివాదం మొదలైంది.
నయనతార సరోగసి వివాదం
పిల్లలను ప్రాణంగా చూసుకుంటున్న నయనతార..
సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నా, నయనతార పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. వాళ్ల కోసమే కొన్ని నెలలు సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొడుకులు కాస్త పెరగడంతో, నయన్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.
మరో బాలీవుడ్ మూవీకి నయన్ గ్రీన్ సిగ్నల్..
వివాదంలో నయనతార..
తల్లి ప్రేమే లేదు అంటూ కామెంట్లు..
ఒక్క ఫోటో షూట్ తో లేడీ సూపర్ స్టార్..
వివాదాలకు నయన్ ఫుల్స్టాప్..
ఈ ఫొటోలు చూసి అభిమానులు స్పందిస్తున్నారు. తల్లి ప్రేమలో నయన్ను మించిన వారు లేరని ఈ ఫొటోషూట్తో నిరూపించారని కామెంట్ చేస్తున్నారు. తన కొడుకులే తనకు దొరికిన వరం అని చెప్పి, వివాదాలకు నయన్ ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం నయన్ చేతిలో 'హాయ్' అనే సినిమా ఉంది. ఇందులో కవిన్కు జోడీగా ఆమె నటిస్తున్నారు.

