ఎగిరిపోతే ఎంత బాగుంటుందిః ఫ్లవర్స్ శారీలో `ఢీ` భామ పూర్ణ పరువాల విందు.. ప్రియమణికే పోటీనా?
`ఢీ` ముద్దుగుమ్మ పూర్ణ చూడబోతుంటే తోడి జడ్జ్ ప్రియమణికే పోటీ ఇచ్చేలా ఉంది. గ్లామర్ షూట్లతో కుర్రాళ్లని రెచ్చగొడుతూ, మరోవైపు `ఢీ` షోలో రష్మి, దీపికా పిల్లి, ప్రియమణిలను డామినేట్ చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది.
పూర్ణ నో డౌట్ సెక్సీ అందాల నటి. ఆమె అందాలను `అవును` సినిమాలో చాలా హాట్గా చూపించాడు దర్శకుడు రవిబాబు. ఈ అమ్మడి అందాల్లోని ఘాటెంటో ఆడియెన్స్ కి టేస్ట్ చేయించాడని చెప్పొచ్చు.
అయితే ఆ స్థాయిలో ఈ అమ్మడి అందాలను మరెవరూ చూపించలేకపోయారు. అందుకే పూర్ణ గురించి చెప్పాల్సి వస్తే `అవును` సినిమా ప్రస్తావన చేయాల్సి వస్తుంది.
కానీ పూర్ణకి సినిమాల కంటే టీవీనే బాగా పేరుతెచ్చినట్టుంది. ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ` షోకి జడ్జ్ గా మారిన తర్వాత క్రేజ్ని, పాపులారిటీని తెచ్చుకుంది. సోషల్ మీడియా అభిమానులకు బాగా దగ్గరయ్యింది.
తాజాగా పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. ఫ్లవర్స్ ప్రింటెడ్ శారీలో హోయలు పోయింది. పరువాల విందు వడ్డించింది.
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనేలా పోజులిచ్చిందీ హాట్ అందాల భామ. ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
తోటి `ఢీ` జడ్జ్ ప్రియమణి కూడా ఈ రోజు శారీలో మెరిసింది. చూడబోతుంటే పూర్ణ కూడా ప్రియమణికి పోటీ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తుంది. మరోవైపు కుర్రభామలు రష్మీ, దీపికా పిల్లిలకు షాక్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.
పూర్ణ ప్రస్తుతం `బ్యాక్ డోర్`, `తలైవి` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల `సిక్త్ సెన్స్ `లోనూ సందడి చేసిందీ అందాల భామ.