MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై గెలుస్తుందా? ఓవల్‌లో భారత్‌ గెలుపు అవకాశాలెంత?

India vs England: చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై గెలుస్తుందా? ఓవల్‌లో భారత్‌ గెలుపు అవకాశాలెంత?

India vs England: కెనింగ్టన్ ఓవల్‌లో భారత్ ఇప్పటివరకు కేవలం 2 టెస్ట్‌లే గెలిచింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో చివరి మ్యాచ్ లో గెలిచి భారత్ సమం చేయాలని చూస్తోంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెనింగ్టన్ ఓవల్‌లో టెస్ట్ ఫైనల్‌కు రంగం సిద్ధం
Image Credit : Getty

కెనింగ్టన్ ఓవల్‌లో టెస్ట్ ఫైనల్‌కు రంగం సిద్ధం

ఇంగ్లాండ్, భారత్ ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. ఈ సిరీస్‌లో కీలకమైన చివరి టెస్టు మ్యాచ్ లండన్‌లోని ప్రముఖ కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. ఇక్కడ గెలిచి భారత్ సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది. అయితే, గత రికార్డుల ప్రకార.. ఈ మైదానంలో భారత్ కు అనుకూల ఫలితాలు పెద్దగా రాలేదు.

DID YOU
KNOW
?
ఇంగ్లాండ్‌లో మూడే టెస్ట్ సిరీస్‌లు గెలిచిన భారత్
ఇంగ్లాండ్‌లో ఇండియా కేవలం మూడు టెస్ట్ సిరీస్‌లను మాత్రమే గెలుచుకుంది. 1971లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో ఇండియా 1-0తో (3 మ్యాచ్‌ల సిరీస్) గెలిచింది. ఇది ఇంగ్లాండ్‌లో ఇండియా సాధించిన మొదటి టెస్ట్ సిరీస్ విజయం. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇండియా 2-0తో (3 మ్యాచ్‌ల సిరీస్) గెలిచింది. 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఇండియా 1-0తో (3 మ్యాచ్‌ల సిరీస్) గెలిచింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెనింగ్టన్ ఓవల్‌లో భారత్ రికార్డులు ఎలా ఉన్నాయి?
Image Credit : Getty

కెనింగ్టన్ ఓవల్‌లో భారత్ రికార్డులు ఎలా ఉన్నాయి?

భారత్ ఇప్పటివరకు ఈ మైదానంలో 15 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించగలిగింది. ఆరు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిని ఎదుర్కొంది. మిగిలిన ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే ఇక్క‌డ భారత్ విజ‌యాలు అందుకోవ‌డం అంత ఈజీ కాదు. కానీ, భార‌త్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది కాబ‌ట్టి ఈ సారి న‌మ్మ‌కంతో బ‌రిలోకి దిగుతోంది.

Related Articles

Related image1
IND vs ENG: 669 పరుగులు చేసినా భార‌త్ పై గెలవలేకపోయిన ఇంగ్లాండ్
Related image2
IND vs ENG: జడేజా-వాషింగ్టన్ దెబ్బకు బెన్ స్టోక్స్ షాక్.. డ్రా హైడ్రామా ! వీడియో వైర‌ల్
35
కెనింగ్టన్ ఓవల్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు టీమిండియా
Image Credit : Getty

కెనింగ్టన్ ఓవల్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు టీమిండియా

భారత్ తొలిసారి కెనింగ్టన్ ఓవల్‌లో ఆగస్ట్ 1936లో టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 1946, 1952లో ఆడిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఆ తర్వాత 1959లో భారత్ నాలుగో మ్యాచ్ ఆడింది. అప్పుడు కూడా 27 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

45
ఓవల్‌లో భార‌త జ‌ట్టు తొలి విజయం ఎప్పుడు?
Image Credit : Getty

ఓవల్‌లో భార‌త జ‌ట్టు తొలి విజయం ఎప్పుడు?

1971 ఆగస్టులో భారత్ ఈ మైదానంలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. భారత్ ఈ మ్యాచ్‌ను నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాతి కాలంలో 1979, 1982, 1990, 2002, 2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ స‌మ‌యంలో భార‌త్ స్థిరమైన ప్రదర్శనల‌తో ఇంగ్లాండ్ కు బ‌ల‌మైన పోటీని ఇచ్చింది.

55
2011 నుంచి ఓవ‌ల్ లో భార‌త్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎలా ఉన్నాయి?
Image Credit : Getty

2011 నుంచి ఓవ‌ల్ లో భార‌త్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎలా ఉన్నాయి?

2011లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడింది. 2014లో కూడా భారత్ 244 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2018లో ఇంగ్లండ్ మరోసారి 118 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే 2021 సెప్టెంబరులో భారత్ 157 పరుగుల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇదే గ్రౌండ్ లో 2023 జూలైలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IND vs ENG: 669 పరుగులు చేసినా భార‌త్ పై గెలవలేకపోయిన ఇంగ్లాండ్
Recommended image2
IND vs ENG: జడేజా-వాషింగ్టన్ దెబ్బకు బెన్ స్టోక్స్ షాక్.. డ్రా హైడ్రామా ! వీడియో వైర‌ల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved