MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Election
  • AP Election
  • బాలినేనితో విభేదాలే వైవీ సీటుకు ఎసరు: రాత్రి రాత్రే మాగుంట

బాలినేనితో విభేదాలే వైవీ సీటుకు ఎసరు: రాత్రి రాత్రే మాగుంట

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 11 2019, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.

ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.

ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దాంతో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాత్రికి రాత్రే వైసిపిలో చేరడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని సమాచారం. ఆయన మంగళవారం వైసిపిలో చేరే అవకాశాలున్నాయి.

దాంతో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాత్రికి రాత్రే వైసిపిలో చేరడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని సమాచారం. ఆయన మంగళవారం వైసిపిలో చేరే అవకాశాలున్నాయి.

దాంతో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాత్రికి రాత్రే వైసిపిలో చేరడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని సమాచారం. ఆయన మంగళవారం వైసిపిలో చేరే అవకాశాలున్నాయి.
35
పార్టీలోకి వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సుబ్బారెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

పార్టీలోకి వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సుబ్బారెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

పార్టీలోకి వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సుబ్బారెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
45
వైసీపీలో చేరాలని ఆదివారం రాత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను లోక్‌సభకు పోటీ చేయలేనని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పారు. దీంతో టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారించింది.

వైసీపీలో చేరాలని ఆదివారం రాత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను లోక్‌సభకు పోటీ చేయలేనని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పారు. దీంతో టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారించింది.

వైసీపీలో చేరాలని ఆదివారం రాత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను లోక్‌సభకు పోటీ చేయలేనని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పారు. దీంతో టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారించింది.
55
చివరి ప్రయత్నంగా ఆదివారం రాత్రి మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం టీడీపీ నేతలు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అదే సమంయలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఏదో విషయం తేల్చాలని ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. పైగా, వైసిపిలో చేరాలని మాగుంటపై అనుచరుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు.

చివరి ప్రయత్నంగా ఆదివారం రాత్రి మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం టీడీపీ నేతలు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అదే సమంయలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఏదో విషయం తేల్చాలని ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. పైగా, వైసిపిలో చేరాలని మాగుంటపై అనుచరుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు.

చివరి ప్రయత్నంగా ఆదివారం రాత్రి మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం టీడీపీ నేతలు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అదే సమంయలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఏదో విషయం తేల్చాలని ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. పైగా, వైసిపిలో చేరాలని మాగుంటపై అనుచరుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
Recommended image2
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....
Recommended image3
పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి: వైసిపి మహిళా ఎంపి అరుదైన ఘనత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved