MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: అన్నదాత సుఖీభవ...ఈకేవైసీ అవసరం లేదు... కానీ...!

Andhra Pradesh: అన్నదాత సుఖీభవ...ఈకేవైసీ అవసరం లేదు... కానీ...!

అన్నదాత సుఖీభవకు 1.45 లక్షల మంది రైతులకే ఈకేవైసీ అవసరం. మిగిలినవారికి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

1 Min read
Bhavana Thota
Published : Jun 17 2025, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అన్నదాత సుఖీభవ పథకం
Image Credit : iSTOCK

అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ పథకం కోసం కేవలం 1.45 లక్షల మంది రైతులకే ఈకేవైసీ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన రైతులు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు.

26
కేవలం 1.45 లక్షల మందికే అవసరం
Image Credit : social media

కేవలం 1.45 లక్షల మందికే అవసరం

మొత్తంగా 45.65 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. అయితే వీరిలో 44.19 లక్షల మందికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇప్పటికే పూర్తివివరాలు ఉన్నాయి. కేవలం 1.45 లక్షల మంది రైతుల వివరాలే ప్రభుత్వ డేటాలో లేవని స్పష్టమైంది. అందుకే ఈ రైతులకే ఈకేవైసీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఈ జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు ప్రభుత్వం పంపించింది.

Related Articles

Related image1
Farmers support: రైతులకు గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరకు భారీ ప్యాకేజ్
Related image2
Andhra Pradesh రైతులకు శుభవార్త..ఒక్కొక్కరి అకౌంట్‌ లో రూ.7 వేలు..ఎప్పుడంటే..!
36
రైతుల ఆందోళనకు పరిష్కారం
Image Credit : iSTOCK

రైతుల ఆందోళనకు పరిష్కారం

పథకానికి అర్హులేమోననే సందేహంలో ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌లో "Check Status" ఆప్షన్‌ ను ప్రారంభించాలనుకుంటోంది. ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేయగానే, రైతు అర్హత వివరాలు, ఈకేవైసీ అవసరముందో లేదో అన్నదీ తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది.

46
ఈ నెల 20న డబ్బుల విడుదల
Image Credit : google

ఈ నెల 20న డబ్బుల విడుదల

ఈ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్న ప్రభుత్వం, ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కోరుతోంది. జూన్ 20న రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

56
అర్హత చెక్ చేసుకునే సౌలభ్యం
Image Credit : Freepik

అర్హత చెక్ చేసుకునే సౌలభ్యం

అన్నదాత సుఖీభవ పథకం విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కేవలం కొద్ది మందికే ఈకేవైసీ అవసరమని స్పష్టత ఇవ్వడం, "Check Status" వంటి ఆప్షన్ల ద్వారా అర్హత చెక్ చేసుకునే సౌలభ్యం కల్పించడం, రైతులపై ఉన్న భారం తగ్గించేందుకు కీలక చర్యలుగా చెప్పొచ్చు.

66
ఈకేవైసీ ప్రక్రియ
Image Credit : our own

ఈకేవైసీ ప్రక్రియ

ఈలోగా అవసరమైన ఈకేవైసీ ప్రక్రియను 1.45 లక్షల మంది రైతులు పూర్తిచేయాలని సూచించింది. మొత్తం మీద, రైతులకు ఇబ్బందులు లేకుండా పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Recommended image2
Now Playing
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
Recommended image3
Now Playing
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu
Related Stories
Recommended image1
Farmers support: రైతులకు గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరకు భారీ ప్యాకేజ్
Recommended image2
Andhra Pradesh రైతులకు శుభవార్త..ఒక్కొక్కరి అకౌంట్‌ లో రూ.7 వేలు..ఎప్పుడంటే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved