విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన 5 ఉత్తమ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ప్రముఖులు సీఎం చంద్రబాబుతో త్వరలో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి డేట్ ఫిక్స్ అయింది.
నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంలో ఒక క్రేజీ పాత్రని ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
రీనా దత్తా, కిరణ్ రావులతో విడాకుల గురించి ఆమిర్ ఖాన్ ఓపెన్ గా మాట్లాడారు. విడాకులు ఎవరికీ సులువు కాదని, తన కుటుంబానికి బాధ కలిగించిందని చెప్పారు.
ఇటీవల శ్రీలీల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలసి పాల్గొన్నారు. ‘సీతా’ (She Is The Hero Always) పేరుతో ప్రారంభమైన కొత్త యాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా శ్రీలీల హాజరైంది.
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇలాంటి విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సినీ తారల గురించి తెలుసుకుందాం...
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి అనుష్క శెట్టి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో చేరనున్నట్లు సమాచారం వెలువడింది.
నాగార్జున కెరీర్ లో బెస్ట్ చిత్రాలలో మన్మథుడు ఒకటి. కానీ అసలు ఆ మూవీ హిట్ సినిమానే కాదు అంటూ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ నటించిన ఒక భారీ బడ్జెట్ చిత్రం అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల డిజాస్టర్ అయింది అంటే నమ్మగలరా ? కానీ అదే నిజం అని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.