పైరసీపై పోరాటంలో భాగంగా డైరెక్టర్ తేజ, న్యూరానిక్స్ సంస్థతో కలిసి జాతీయ యాంటీ-పైరసీ అవార్డు గెలుచుకున్నారు.
ప్రఖ్యాతసినీదర్శకుడుతేజపైరసీవ్యతిరేకపోరాటంలోమరోమెట్టుఎక్కారు. హైదరాబాదుకుచెందినఏఐస్టార్టప్న్యూరానిక్స్తోకలిసి, తేజఇండియాలోమీడియా & ఎంటర్టైన్మెంట్రంగాన్నిరక్షించేపరిష్కారాలనుఅభివృద్ధిచేసిజాతీయయాంటీ-పైరసీచాలెంజ్అవార్డునుగెలుచుకున్నారు.
ఈఅవార్డుతేజకుఆమీర్ఖాన్చేతులమీదుగాప్రదానం చేశారు. "పైరసీసృజనాత్మకతకు పెను సవాల్. ఆన్ లైన్ లో మన కంటెంట్ వచ్చేశాక టేక్డౌన్చేయడం సరికాదు. మొదటిరోజునుంచేకంటెంట్రక్షణఅవసరం. అందుకేమేమున్యూరానిక్స్తోభాగస్వామ్యంచేశాం," అనితేజతెలిపారు. "ఆమీర్తోనాఅనుభవంసినిమాటోగ్రాఫర్గాప్రారంభమైంది. ఆయనఒకపర్ఫెక్షనిస్ట్."
భారతప్రభుత్వసమాచార & ప్రసారమంత్రిత్వశాఖఆధ్వర్యంలోజరిగినWAVES 2025 శిఖరాగ్రసదస్సు జరిగింది. ఇందులో “Create in India Anti-Piracy Challenge”పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 1,600 సంస్థలు పాల్గొన్నాయి. ఈ పోటీలో న్యూరానిక్స్విజయంసాధించింది. ఇదిదేశీయంగాఅభివృద్ధిచేసినటెక్నాలజీలకుపెద్ద ప్రోత్సాహకరంగా మారనుంది.
WAVES 2025 ప్రదర్శననుప్రధానినరేంద్రమోదీకూడాసందర్శించి, మేడ్ఇన్ఇండియాఫర్దివరల్డ్విజన్లోభాగంగామీడియా, సెక్యూరిటీ, కల్చర్రంగాల్లోఇంటెలిజెంట్పరిష్కారాలఅవసరాన్నిహైలైట్చేశారు. "పైరసీకివ్యతిరేకంగామోదీగారిగట్టిఆలోచనలుమనకుప్రేరణనుఇస్తున్నాయి. ప్రభుత్వమద్దతుతోఇండస్ట్రీకినిజమైనరక్షణసాధ్యమవుతుంది," తేజఅన్నారు.
ప్రస్తుతంభారతమీడియా, వినోదరంగంప్రతిసంవత్సరంపైరసీవల్లసుమారు$1.2బిలియన్ డాలర్ల నష్టంచవిచూస్తోంది. దీనికిసమర్థవంతమైన, ఏఐఆధారితరక్షణవ్యవస్థలుఅత్యవసరం. న్యూరానిక్స్తోపాటుతేజతేజరాక్ట్కంపెనీఈరంగంలోభారతదేశం సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నాయి.
తేజ“నువ్వునేను”, “జయం”, “నిజం”వంటిబ్లాక్బస్టర్సినిమాలకుదర్శకత్వంవహించారు. గతరెండుదశాబ్దాల్లో1,000మందికిపైగానటులనుపరిచయంచేసినతేజ, పైరసీకివ్యతిరేకంగాసాంకేతికపరిష్కారాలనుఅందించిమరోసారితనకృషినిచాటుకున్నారు.
