థియేటర్ల లలో ఈ సినిమా చూడటానికి చిన్నారులు అనుమతి లేదని స్పష్టం చేసింది.

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి సింగపూర్ లో చుక్కెదురైంది.

ఆ సినిమా తమ దేశంలో పెద్దలకు మాత్రమేనని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది.

ఏకంగా ఆ సినిమాను ఏ సర్టిఫికేట్ కేటగిరిలో చేర్చింది.

థియేటర్ల లో ఈ సినిమా చూడటానికి చిన్నారులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

దీనికి అక్కడి అధికారులు చెబుతున్న కారణం ఏంటంటే... సినిమాలో రక్త పాతం శృతిమించి ఉందట.

భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఇలాంటి దృశ్యాలు పిల్లలు చూసి తట్టుకోలేరని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

http://newsable.asianetnews.tv/video/unbelievable-baahubali-is-not-a-family-watch-in-singapore