స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకటేష్ టాప్ స్టార్ గా ఎదిగారు. తనకంటూ ఓ ఇమేజ్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్థంబాలు గా నిలిచారు.