ఒకవైపు మాజీమంత్రి డబ్బులు ఇవ్వకపోవడం, అప్పుల వాళ్లు ఒత్తిడి తేవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంజన చంద్రాలేఔట్లోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అంజనా వి.శాంతవేరి.
నష్టాలలో ఉన్న రూట్లను ప్రైవేటు ట్రావెల్స్కు అప్పగిస్తానని దాని ద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని విజయశాంతి ఆరోపించారు. అంటే నష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడం ప్రస్తుత యాజమాన్యానికి సాధ్యం కాదని కేసీఆర్ పరోక్షంగా చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
శ్రవణ నక్షత్రం ఉంటే ఆరోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 2019, నవంబర్ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం కావడంతో కోటి సోమవారంగా పిలుస్తారు.
గత ఐదేళ్లుగా ఇసుక మాఫియాకు, డ్రగ్ మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్లయిన అచ్చెన్నాయుడిని, అయ్యన్నపాత్రుడిని పక్కన పెట్టుకుని వేదికపై నీతులు వల్లిస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీ అవుతున్నారు. జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానుల అండదండలతో ప్రభుత్వంపై పోరాటానికి దిగుతున్నారు. అందులో భాగంగా ఏపీలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నిరసనకు దిగారు.
గతంలో కాంగ్రెస్ ఆందోళనలో పవన్ పాల్గొనలేదు కాబట్టి ప్రస్తుతం పవన్ చేస్తున్న ఇసుక లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.
అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో భాగంగానే మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ కి మద్దతు ప్రకటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో ముగ్గురు టీడీపీ నేతలు వేదిక పంచుకోనున్నారు. మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసులు లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని పార్టీ తెలిపింది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ కల్యాణ్కు ఇవేమీ పట్టడం లేదని ఇసుకతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే వైజాగ్లో దత్తపుత్రుడు పవన్ లాంగ్ మార్చ్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
విశాఖలో ఎందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు, పవన్ కళ్యాన్ ను నిలదీశారు అనిల్ కుమార్ యాదవ్. కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హితవు పలికారు.