ఆడపిల్ల పుడితే.. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందంటారు పెద్దలు. ఆడపిల్ల ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని చాలామంది నమ్ముతారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన ఆడపిల్లలు నిజంగానే అదృష్టవంతులట. వారు పుట్టింటికే కాదు అత్తింటికి కూడా అదృష్టాన్ని తీసుకువస్తారట. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అదృష్టవంతులో ఇక్కడ చూద్దాం.
ప్రతి ఆఫీసులో ఒక్కోలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు చాలా మందే ఉంటారు. అయితే, ఎంత మంది ఉన్నా కొందరు మాత్రం చాలా తెలివిగా ఉంటారు. ఆఫీసులో బాస్ నుంచి వీరికి అస్సలు తిట్లు పడవు. చాలా తెలివిగా ఎలాంటి వర్క్ అయినా మేనేజ్ చేయగలరు.మరి, ఆ రాశులేంటో చూద్దామా...
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్ణీత కాలం తర్వాత రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. త్వరలో బుధుడు, శని ఒకదానికొకటి 45 డిగ్రీల వద్ద ఉండి అర్ధ కేంద్ర యోగాన్ని సృష్టిస్తాయి. ఈ యోగం వల్ల 3 రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులెంటో చూద్దాం.
కట్టుకున్న వారిని మోసం చేసి.. మరొకరితో జీవితం గడుపుతారు. ఈ మధ్యకాలంలో అలాంటివారు చాలా ఎక్కువైపోయారు. అయితే, పుట్టిన తేదీని బట్టి, మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ప్రత్యేకమైంది. పెళ్లి చేసుకునే ముందు ఎదుటి వ్యక్తి గురించి దాదాపు అన్ని విషయాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తారు. కుటుంబ నేపథ్యం నుంచి జాతకాల వరకు అన్ని సరిచూసుకుంటారు. అయితే జాతకాలు కలిసినా కొన్ని జంటలు విడిపోతుంటాయి. దానికి కారణాలెంటో.. జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
పసుపు రంగు ఇష్టపడేవాళ్ళు సృజనాత్మకంగా, ఉల్లాసంగా, ఆశావాదంగా ఉంటారు. తెలివిగా ఆలోచించి సవాళ్ళను ఎదుర్కొంటారు. స్వేచ్ఛను ప్రేమించేవారు, త్వరిత నిర్ణయాలు తీసుకునేవారు.
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కూడా తమకంటే వయసులో చిన్నవారైన పురుషుల పట్ల ఆకర్షితులౌతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అమ్మాయిలకు ఎక్కువగా తమకంటే చిన్న వయసు అబ్బాయిలు అంటే అమితమైన ఇష్టం, ప్రేమ ఉంటాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 26న చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న బుధుడితో కలిసి శుభ యోగం ఏర్పరుస్తాడు. దీనివల్ల 5 రాశులవారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందట. వారి పట్టిందల్లా బంగారం అవుతుందట. మరి ఏ రాశులవారికి అదృష్టం కలిసివస్తోందో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 14న గురువు.. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ రాశులు ఏంటో.. వారికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ చూద్దాం.
గ్రహాల్లో జరిగే మార్పులు రాశులపై ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే వీటిలో కొన్ని మంచి చేసేవి ఉంటే మరికొన్ని చెడు ఫలితాలను అందిస్తాయి. తాజాగా ఇలాంటి ఒక కీలక మార్పు జరగనుంది. మే 14వ తేదీన బృహస్పతి మిథున రాశిలోకి మారనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..