16 మందితో ఎంపీల జాబితా విడుదల: వైసీపీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలోని మిగిలిన 16 ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. శనివారం రాత్రి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిని 16 ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది.
కడప: రాష్ట్రంలోని మిగిలిన 16 ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. శనివారం రాత్రి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిని 16 ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది.
వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
నెల్లూరు- ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఒంగోలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
గుంటూరు- మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
విజయవాడ - పీవీపీ
నర్సాపురం- రఘురామకృష్ణంరాజు
రాజమండ్రి - మార్గాని భరత్
కాకినాడ - వంగాగీత
అనకాపల్లి- డాక్టర్ సత్యవతి
ఏలూరు - కోటగిరి శ్రీధర్
మచిలీపట్నం- బాలశౌరి
విశాఖ- ఎంవీవీ సత్యనారాయణ
శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్
తిరుపతి- బల్లి దుర్గాప్రసాద్
నరసరావుపేట- శ్రీకృష్ణదేవరాయలు
నంద్యాల-పి. బ్రహ్మానందరెడ్డి
విజయనగరం-బల్లాని చంద్రశేఖర్
సంబంధిత వార్తలు
వైసీపీ జాబితా: ఒక్క రోజు ముందే చేరినా టిక్కెట్లు, వారికి ఖేదం