ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద 67 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నిధులు జమ చేస్తోంది.
ఏపీ రైతులకు శుభవార్త.. జూన్ 20న రూ.7 వేలతో అన్నదాత సుఖీభవ ప్రారంభం, పీఎం కిసాన్తో కలిపి మూడుసార్లుగా డబ్బులు విడుదల కానున్నాయి.
వేసవితోనే సెలవులు ముగియవు.. ప్రతి అకడమిక్ ఇయర్ లో స్కూళ్ళకు అనేక సెలవులు వస్తాయి. ఇలా ఈ విద్యాసంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఎన్నిరోజుల సెలవులు రానున్నాయో తెలుసా?
Journalist Krishnamraju arrested: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు విశాఖలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 'సూపర్ సిక్స్' హామీల అమల్లో మరో ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు “తల్లికి వందనం” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
టీటీడీ ఉద్యోగుల సమస్యలపై ఈవో శ్యామల రావు సమీక్ష నిర్వహించి, త్వరిత పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
APPSC Group 1 mains results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేయగా, ఇంటర్వ్యూలు తేదీలను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Sakshi office violence sparks outrage: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే ఏలూరులోని సాక్షి కార్యాలయానికి ఎవరో దుండగులు నిప్పు పెట్టారు.
ఏపీలో ఈ రోజు 15 జిల్లాల్లో 42°C దాటే ఎండలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన.
తల్లికి వందనం పథకంలో రూ.15వేలు పొందాలంటే హౌస్ డేటా నమోదు, కేవైసీ, NPCI లింకింగ్ తప్పనిసరి, అర్హతలతోపాటు అవసరమైన పత్రాలు సమర్పించాలి.