AP Weather Update: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. బయటకు రాలేక అల్లాడిపోతున్న జనం

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు మొదలయ్యాయి. 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మరో 2, 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video