అమరావతికి చెందిన రైతులు తమ అభిప్రాయాలను సీఆర్‌డీఏకు చెప్పేందుకు ఈ నెల 20 వ తేదీకి పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అమరావతి: రాజధానికి చెందిన రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 17వ సాయంత్రానికే సీఆర్‌డీఏకు రైతులు తమ అభిప్రాయాలను చెప్పుకొనేందుకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Also read:ఓఎల్‌ఎక్స్‌లో జనసేన విక్రయం, సిగ్గులేదా: పవన్ పై మంత్రి నాని ఫైర్

అయితే సీఆర్‌డీఏకు తమ అభిప్రాయాలను చెప్పుకొనేందుకు గడువును మరింత పెంచాలని ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ‌పై ఏపీ హైకోర్టు విచారించింది.తమ అభిప్రాయాలను చెప్పుకొనేందుకు గడువును మరింత పెంచాలని రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

Also read:డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట

Also Read సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్...

ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్‌ సెల్ లో పిర్యాదు చేసుకోనేందుకు అవకాశం కల్పించింది హైకోర్టు. ఈ నెల 20 వ తేదీకి హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.

Also read: మాకు బీజేపీ గేట్లు మూసివేశారా: బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Also read:టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్

Also read:అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా

also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా

also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 18వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.