video news : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Nov 6, 2019, 6:18 PM IST

విజయవాడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మురళీ గౌడ్ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. పడమట పీఎన్టీ కాలనీలోని మురళీ గౌడ్ ఇంటిలో జరిపిన ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదును అధికారులు గుర్తించారు.