Nov 12, 2020, 11:23 AM IST
పరకాల నియోజకవర్గం గవిచర్ల, తీగరాజుపల్లి లలో రైతు వేదికలను, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.హాజరైన జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు