కేసీఆర్ నాటకాలను గమనించి దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు
Nov 14, 2020, 10:39 AM IST
రాష్ట్రంలోని రాక్షస పాలనకు చరమగీతం పాడేటువంటి చెంపపెట్టు తీర్పిది.దుబ్బాక ప్రజలకు, కార్యకర్తలు, వారి మార్గదర్శనం చేసిన నాయకులకు ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు .