కేసీఆర్ నాటకాలను గమనించి దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు

Nov 14, 2020, 10:39 AM IST

రాష్ట్రంలోని రాక్షస పాలనకు  చరమగీతం పాడేటువంటి చెంపపెట్టు తీర్పిది.దుబ్బాక ప్రజలకు, కార్యకర్తలు, వారి మార్గదర్శనం చేసిన నాయకులకు ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  అన్నారు .