నవదీప్ 17 ఏళ్ళ వయసులోనే, తన రెండవ చిత్రానికే వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. అంకిత. సింహాద్రి చిత్రంతో అంకిత పేరు మారుమోగింది. అంకిత, నవదీప్ కలసి 2005లో మనసు మాట వినదు అనే చిత్రంలో నటించారు. ఇది నవదీప్ సెకండ్ ఫిలిం.