Jan 4, 2020, 12:18 PM IST
పాండిచ్చేరీ మంత్రి R కమలాకణ్ణన్ కారులో పెట్రోల్ పోయడానికి కోఆపరేటివ్ పెట్రోల్ బంకు నిరాకరించింది. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు చాలా పెండింగ్ ఉండడం వల్ల పెట్రోల్ బంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మంత్రి బస్సులో ప్రయాణించి మీటింగుకు వెళ్లారు.