డాక్టర్ కె. గీత తెలుగు కవిత ఆఖరి మాట

Jan 12, 2021, 2:00 PM IST

భారత దేశంలో రైతులందరూ ఢిల్లీ వైపు చూస్తున్న సమయంలో ప్రముఖ కవయిత్రి డా|| కె.గీత  'మా సట్టం సింపి మా సేతుల్లో ఎట్టీదాకామాం ఇంటికెల్లవంతే....ఆయ్' అంటూ  కాలిఫోర్నియా నుండి రైతుల పోరాట పంథాను ఏవిధంగా వినిపిస్తున్నారో వినండి.