కారును వెనకనుండి ఢీ కొట్టిన లారీ.. ఇద్దరికి గాయాలు...

Jul 3, 2020, 10:31 AM IST

రీంనగర్ తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెల్తున్న కారును వెనుక నుండి ఢీ వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో కారు డివైడర్ పై నుండి బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో లారీ ఆగకుండా అలాగే వెళ్లిపోతే, కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని  హాస్సిటల్ కి తరలించి చికిత్స చేస్తున్నారు.