మాస్క్ పెట్టుకోమన్నందుకు కత్తితో దాడి.. గంజాయి మత్తులో ఘోరం..

Jul 29, 2020, 2:46 PM IST

కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలో ఓ యువకుడిపై సెలూన్ షాపులు కత్తితో దాడి జరిగింది. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగినందుకు సెలూన్ షాప్ లో ఆసిఫ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. అయితే అసిఫ్ అప్పటికే గంజాయి మత్తులో ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు అంటున్నారు.