కరీంనగర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Nov 3, 2020, 10:40 AM IST

కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రోజున చింతకుంట లోని శాంతి నగర్ సమీపంలో దాడి చేసి  ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసారు . 8 మందిపై కేసు నమోదు చేసి 22 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు .