కరోనావైరస్ ఎఫెక్ట్ : వియత్నాంలో దెబ్బతిన్న పర్యాటకరంగం

Feb 13, 2020, 3:57 PM IST

కరోనా వైరస్ కారణంగా వియత్నాం పర్యాటకరంగం దెబ్బతిన్నదని భారతదేశంలోని వియత్నాం రాయబారి ఫామ్ సాన్ చౌ అన్నారు. ఈ భయంకరమైన అంటువ్యాధిమీద మా ప్రభుత్వం అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తొందరలోనే దీనికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టగలం అని చెప్పుకొచ్చారు.