Mar 26, 2021, 4:13 PM IST
మొదటి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా, ఆ విజయాన్ని పార్టీతో ఎంజాయ్ చేసింది. భారత జట్టు సభ్యులందరూ పాల్గొన్న ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప్రధానంగా హైలెట్ అవుతున్నది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ...