Jan 23, 2020, 9:55 AM IST
విశాఖ, పాతగాజువాక కూడలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. విశాఖను పరిపాలన రాజధాని గా వ్యతిరేకస్తు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న, ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ విశాఖ వాసులు నిరసనలు తెలిపారు. విశాఖ నగర అధ్యక్షలు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, విశాఖ వాసులు మానవహారంగా ఏర్పడి ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు.