రాజధాని రైతుల ఉపవాసదీక్ష : మాకిక బతుకంతా ఉపవాసాలే...

Jan 16, 2020, 1:17 PM IST

పండగపూట కూడా మందడంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి అయినా ఆందోళనలు చేస్తూ రోడ్లమీదే ఉంటున్నారు. మందడంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో ఉపవాసదీక్ష చేశారు. ఈ దీక్షలో పాల్గొనడానికి పక్కగ్రామాలనుండి మహిళలు ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఉపవాసదీక్షలో ఉన్న మహిళా రైతులకు ముస్లిం సోదరులు మద్దతు పలికారు. రంజాన్ సంప్రదాయం ప్రకారం అల్పాహారాన్ని పంచిపెట్టారు.