ప్రమాదవశాత్తు కారు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం..

Oct 1, 2022, 11:30 AM IST

పల్నాడు జిల్లా : చల్లగుండ్ల వద్ద ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రమాదం నుండి బయటపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.