ఇక టికెట్ టు ఫినాలు రేసులో గత మూడు రోజులుగా జరుగుతున్న టాస్క్ లలో కంటెండర్స్ గా నిలిచిన రోహిణి, అవినాశ్, నిఖిల్ తో పాటు.. తేజ ను కూడా కంటెండర్ గా అవకాశాం ఇచ్చారు. కాని మొదటి రౌండ్ లోనే తేజ్ ఓడిపోయి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక రోహిణి, అవినాశ్, నిఖిల్ ముగ్గురు టికెట్ టు ఫినాలే రేసులో ఫైనల్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈటాస్క్ లో నిఖిల్ గెలవబోతున్నాడు అనుకున్న టైమ్ కు ఫైనల్ రౌండ్ లో బ్రిక్స్ పడిపోవడంతో అవినాశ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచాడు.