సోడియం పరిమాణం పెరుగుతుంది
పండ్లపై ఉప్పు జల్లుకుని తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. గుండెపోటు, స్ట్రోక్, గుండెకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా రావొచ్చు. అందుకే పండ్లపై ఉప్పును జల్లడం మానుకోవాలి.