యాంకర్‌ రష్మి బ్యాక్‌ ట్రీట్‌.. ఆరెంజ్‌ శారీలో స్టన్నింగ్‌ పోజులు.. ఈ `జబర్దస్త్` భామ ఏజ్‌పై క్రేజీ కామెంట్లు

First Published Mar 17, 2023, 6:55 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌ తన గ్లామర్‌ ఫోటోలతో మరోసారి ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో అందాల ఆరబోత తగ్గించిన రష్మి ఇప్పుడు అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అవి నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్నాయి. 
 

జబర్దస్త్ యాంకర్‌ రష్మి తాజాగా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంది. ఆరెంజ్‌ శారీలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్యాక్‌ అందాలను చూపిస్తూ అదిరిపోయే పోజులిచ్చింది. మరోవైపు కొంగు ఊపుతూ దిగిన పోజులు కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయి. మరోవైపు ఆమె చూపులు మాత్రం మత్తెక్కించేలా ఉన్నాయి. 
 

రష్మి గౌతమ్‌ స్టన్నింగ్‌ పోజులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్నాయి. `ఎక్స్ ట్రా జబర్దస్త్` షో నేడు శుక్రవారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం ఆమె ధరించిన నయా డ్రెస్‌లో ఇలా ఫోటో షూట్‌కి పోజులిచ్చి, ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది రష్మి. 

అయితే ఇందులో ఆమె పోజులపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్‌ అందాలను హైలైట్‌గా నిలవడంతో వాటిపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికీ బ్యాక్‌ అందాలతో తన కాన్ఫిడెంట్‌ని ఆవిష్కరిస్తున్నావని అంటున్నారు. బ్యాక్‌ స్క్రీన్‌ అదిరిపోయిందని అంటున్నారు. 
 

ఇంత వరకు బాగానే ఉంది, కానీ కొందరి అనకూడదని మాట అనేస్తున్నారు. రష్మి వయసుపై చర్చ మొదలు పెట్టారు. వయసైపోతుందని, ఆ విషయం తన ఫోటో షూట్‌లో కనిపిస్తుందంటున్నారు. రష్మికి పెద్ద షాకిస్తున్నారు. అయితే కొందరు అందమే అసూయ పడేంత అందంగా ఉన్నావని ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

యాంకర్‌ రష్మి.. `జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లుగా ఈ షోకి యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. యాంకర్ సుమ తర్వాత ఒక షోకి ఇంతటి లాంగ్‌ రన్‌లో యాంకర్ గా వ్యవహరించింది బహుషా రష్మినే అవుతుంది. ఈ విషయంలో ఆమె ఓపికకి మెచ్చుకోవాల్సిందే. 

రష్మి గౌతమ్‌ దీంతోపాటు ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి కూడా యాంకర్‌గా చేస్తుంది. సుడిగాలి సుధీర్‌ మానేయడంతో ఆ షో యాంకరింగ్‌ బాధ్యత తనపై పడింది. రెండింటిలోనూ తనదైన స్టయిల్‌లో, వచ్చీ రాని మాటలతో మెప్పిస్తుంది రష్మి. గ్లామర్‌ సైడ్‌ మరింత కొత్త గా ఆవిష్కరిస్తూ ఆకర్షిస్తుంది. హైలైట్‌గా నిలుస్తుంది. 

హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె యానిమల్‌ లవర్‌ అనే విసయం తెలిసిందే. ముఖ్యంగా డాగ్స్ ని ఇష్టపడుతుంది. వాటికి ఏమైనా తాను తట్టుకోలేదు. వాటిని సేవ్‌ చేయాలని, వాటి సంరక్షణకి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటుంది. 
 

అయితే ఇటీవల కొన్ని స్ట్రీట్‌ డాగ్స్ ఓ చిన్నారిపై దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మాత్రం రష్మి దారుణంగా ట్రోల్‌ కి గురయ్యింది. అనేక విమర్శలు ఎదుర్కొంది. అదే కాదు, ఇతర పెంపుడు జంతువుల విషయంలోనూ ఆమె అలానే రియాక్ట్ అవుతూ తన పెద్ద మనసుని చాటుకుంటుంది. 

click me!