రిలయన్స్ జియో, ఎయిర్టెల్ త్వరలో 5G రీఛార్జ్ ప్లన్స్ ప్రారంభించనున్నాయి. కానీ ఇప్పుడు 5G సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. మీకు 5G SIM లేదా 4G SIM ఉంటే ప్రతినెల ఖర్చు రీఛార్జ్ దాదాపు 50 శాతం వరకు పెరుగుతుంది. అయితే 5G ప్లాన్కి 4G ప్లాన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఫ్రీగా 5G సర్వీస్ అందించబడుతున్నప్పటికీ, 4G ఛార్జీలు కూడా పెరగడం వలన ఫోన్ ధరలు విపరీతంగా పెరగవచ్చు.