Coromandel Express: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రమాదం దురదృష్టకరమని, సంఘటన గురించి తన మంత్రిత్వ శాఖకు తెలిసిన కొద్దిసేపటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు.
Congo Train Accident: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర రైలు ప్రమదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. రైలు పట్టాలు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
లోకోమోటివ్ పరికరాలలో లోపమే వెస్ట్ బెంగాల్ లో రైలు ప్రమాదానికి కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే జోన్లోని బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ప్రదేశాన్ని రైల్వే మంత్రి శుక్రవారం ఉదయం పరిశీలించి మాట్లాడారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడంతో రైలు ఇంజిన్లు సహా ముందు బోగీలు చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సోమవారం నాడు ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది.
సోమవారం నాడు ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ ఇంకా రైలులోనే ఇర్రుకొన్నాడు. ఆయనను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రైలు ప్రమాదస్థలిని పరిశీలించారు. అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాచిగూడలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టడంతో మూడు భోగీలు నుజ్జు నుజ్జయ్యాయి.
సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్ కాచిగూడలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది.
సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్ కాచిగూడలో ఆగిఉన్న పాసింజర్ నుఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్పై నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. హైద్రాబాద్లో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
హైద్రాబాద్ కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకొంది.