ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదాలలో దీనిని ఒకటిగా చెబుతున్నారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారుల బృందం ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో 261 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు.
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 270కి పైగా మృతి చెందగా 900 మందికి గాయాలైనట్టు సమాచారం.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైలు ప్రమాద స్థలంలోని డ్రోన్ ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాద తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది.
ఒడిశాలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 280 మంది మృతి చెందినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఒడిశా వెళ్లాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం ఇటీవలి చరిత్రలో భారతదేశంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 230 దాటింది. 900 మందికి పైగా గాయపడ్డారు. మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని ప్రస్తుతం అందుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి.
ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందగా.. 600 మందికిపైగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు.