తొలిసారి ఫెన్సింగ్ ఈవెంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత్.... తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని అందుకుంది.
భారత రోవర్లు అర్జున్ లాల్, అరవింద్ సింగ్ లు పురుషుల డబల్ స్కల్స్ లైట్ వెయిట్ కేటగిరీలో సెమీస్ కి చేరారు.
టోక్యో ఒలింపిక్స్ లో ఆరవ సీడ్ గా బరిలోకి దిగిన సింధు తన తొలి మ్యాచులో విజయం సాధించింది.
భారత మహిళా షూటర్లు యశస్విని, మను బాకర్ లు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్స్ కి చేరలేకపోయారు.
భారత్ ఏస్ షూటర్ 19 ఏండ్ల సౌరభ్ చౌదరి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో ఎలిమినేట్ అయ్యాడు.
భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీ మిక్స్డ్ టీం ఈవెంట్ లో భారత ఆర్చర్ల జోడి దీపికాకుమారి,ప్రవీణ్ జాదవ్ నిరాశను మిగిల్చారు.
భారత యువకెరటం, భారత పతక ఆశాజ్యోతి సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ లో ఫైనల్స్ కి చేరాడు
హాకీ మెన్స్ పూల్ ఏ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. 3-2 తేడాతో భారత హాకీ టీం న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది.
ఒలింపిక్స్ తొలి రోజు ఆటలో భారత మహిళా షూటర్లు నిరాశపర్చగా... మిక్స్డ్ టీం ఆర్చరీలో క్వార్టర్స్ బెర్త్ ను దీపికాకుమారి, ప్రవీణ్ జాదవ్ లు దక్కించుకున్నారు.
ఫిజియోని వెంట తీసుకువెళతామని అడగడం నేరం కాదు కదా అని ఆమె ట్వీట్ చేశారు. ఈ డిమాండ్ తాము ఇప్పటికిప్పుడు అడుగుతున్నది కాదని.. ఎప్పటి నుంచో అడుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.