భారత ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ లో టాప్ టెన్ లో నిలిచింది. ఈ ఈవెంట్ తరువాత దీపిక భూటాన్ కి చెందిన 56వ సీడ్ కర్మను 64వ రౌండ్ లో ఎదుర్కోనుంది.
సుశీల్ కుమార్ తరువాత వ్యక్తిగత విభాగంలో రెండు మెడల్స్ కొట్టిన రెండవ అథ్లెట్ గా సింధు చరిత్ర సృష్టించడం ఖాయమని ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సీఈవో వీరేన్ రాస్క్వినా అంటున్నారు.
జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాతో పాటు 100మీ. 200మీ. పరుగులో ద్యూతీ చంద్ పతక రేసులో భారత్ తరుఫున అందరికంటే ముందున్నారు.