నేడు తొలి ట్రేడింగ్ రోజూన సోమవారం స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్ తో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 58,030 వద్ద ప్రారంభం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 46 పాయింట్ల లాభంతో 17,333 వద్ద ప్రారంభమైంది. అయితే, ఈ జోరు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 488 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతోంది.